Category Uncategorized

బహుముఖ ప్రజ్ఞాశాలి లూయిస్‌ బ్రెయిలీ

(నేడు ‘ప్రపంచ బ్రెయిలీ దినం’ సందర్భంగా…) ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్‌ అంగవైకల్య అభాగ్యుల ఆరోగ్య, విద్య, విధి నిర్వహణల్లో అసమానతలను ఎదుర్కొంటూనే, కడు పేదరికం, నిరాదరణ, నిర్లక్ష్యం, వేదింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అసమానతలు, క్రూరత్వాలకు గురి అవుతున్నారు. అంగవైకల్య వర్గంలో అంధత్వం అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడిరది. కంటి చూపు లోపించిన అభాగ్యులకు దారి…

పాలస్తీనా పౌరులను కాపాడేదెవరు..?

వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లకు 2023 అత్యంత ఘోరమైన సంవత్సరం పాలస్తీనియన్ల కోసం ఐక్యరాజ్య సమితి రిలీఫ్‌ ఏజెన్సీ ( యు యన్‌ ఆర్‌ డబ్ల్యు) మరియు యు యన్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ నుండి తాజా హెచ్చరికలు ఆకలి ముప్పును ఎత్తి చూపుతున్నాయి. ఎన్‌క్లేవ్‌ యొక్క ఉత్తరం మరియు మధ్యలో తీవ్రమైన బాంబు దాడుల వలన వేలాది…

నిరంతర పరిశోధకులు ఇస్రో శాస్త్రవేత్తలు !

అంతరిక్షంలో విజయాలు అంత సులువుగా రావు. ఎంతో కఠోర పరిశ్రమ చేసినా ప్రకృతి ఒక్కోసారి వికటిస్తుంది. అందుకు చంద్రయాన్‌ `2 లో ఎదురైన సమస్యలే నిదర్శనం. కానీ తరవాత ప్రజ్ఞాన్‌ రోవర్‌ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయానంతో అద్భుతాన్ని సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, మరో అద్భుత విజయంతో…

ప్రజా పాలన, అభయహస్తం అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి   కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి 

 ఉప్పల్, ప్రజాతంత్ర, జనవరి 3:  అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన, అభయహస్తం  ఆరు గ్యారెంటీ లకు దరఖాస్తు చేసుకోవాలని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి కోరారు.బుధవారం ఉప్పల్ డివిజన్ లోని శాంతినగర్ లో ప్రజా పాలన కేంద్రాన్ని  రజితా పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి…

ప్రజా పాలన 6 గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జనవరి 3: పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్, రుద్రారం  గ్రామలలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను బుధవారం వారికి…

వెలిజర్ల హైస్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

షాద్ నగర్ ప్రజా తంత్ర జనవరి 03: ఫరూఖ్ నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుఖేందర్ గారు* మాట్లాడుతూ…ఆనాడు ఈ సమాజంలో మహిళలకు చదువుకునే హాక్కేలేదని చెప్పిన పిశ్వబ్రాహ్మణులు చేసిన సందర్భంలో మన సావిత్రిబాయి పూలే…

 సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : భారతీయ సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్ అన్నారు. బుధవారం కడ్తాల మండల కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే  జయంతిని తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు ఎర్రోళ్ల రాఘవేందర్…

ప్రభుత్వ 6 గ్యారంటీలను అర్హులైన ప్రజల సద్వినియోగం చేసుకోవాలి

ఎక్కువాయిపల్లి సర్పంచ్ సుగుణ సాయిలు ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరూ  సద్వినియోగం చేసుకోవాలని ఎక్కువా యిపల్లి సర్పంచ్ సుగుణ సాయిలు కోరారు, బుధవారం గ్రామంలో 6 గ్యారంటీల కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో…

తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బిఅర్ఎస్

కందుకూరు,ప్రజాతంత్ర,జనవరి 3 : కాంగ్రెస్ మోసపూరిత హామీలంటూ ఆరోపణ చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు  ఆత్మస్తుతి చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి సూచించారు. బుధవారం ఒక పత్రికా ప్రకటనలో ఎన్నో ఉద్యమాల ఫలితంగా చివరకు 2014 జూన్ 02న 29వ రాష్ట్రంగా “తెలంగాణ రాష్ట్రం” ఆవిర్భవించిందని ఎన్నో ఆశలు,…