Category Uncategorized

అస్తిత్వ ఆరాటం..!

 పార్టీ వీడుతున్న పార్టీ శ్రేణులు వలస నాయకులకు పెద్ద పీఠ వేయడమే కారణమంటున్న విశ్లేషకులు అసలైన ఉద్యమ కారుల పట్ల నిర్లక్ష్యం (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రతినిధి) బిఆర్‌ఎస్‌ మరోసారి అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.డా. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూకుమ్మడిగా తెరాస ఎమ్మెల్యేలను  తీసుకుపోయినప్పుడు ఎదురైన సమస్యకన్నా పెద్ద సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వొస్తుంది.…

తీవ్రవాద కోరల్లో విశ్వమానవాళి..!

తీవ్రవాదం విచక్షణారహిత విధ్వంస రచన మాత్రమే. ఉగ్రవాద కోరలు అమాయకులను కబలించడానికే. ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాద వేడికి మాడుతున్నాయి. సైనిక బలగాలతో పాటు అమాయక సామాన్య ప్రజలు కూడా తీవ్రవాద వేటుకు బలి అవుతున్నాయి. 2017 తర్వాత అత్యధికంగా తీవ్రవాదుల విష విధ్వంసానికి 2023లో 22 శాతం అధికంగా 8,352 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.…

మల్కాజిగిరి గెలుచుకునే దమ్ము ఎవరికుంది..

31 లక్షలకు పైగా వోటర్లు ..మినీ ఇండియా గా ప్రసిద్ధి ఏడు శాసనసభ నియోజకవర్గాలన్నిటలో  గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ విజయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంపీ గా రాజీనామా చేసిన లోక్‌ సభ నియోజక వర్గం (మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మల్కాజిగిరి…ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్గా మారింది. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యంత ప్రధానమైన…

నా ప్రతీ కష్టంలో అండగా కొడంగల్‌ ప్రజలు

నేను ఎక్కడున్నా ఓ కన్ను ఈ ప్రాంతంపైనే ఉంటుంది.. తుక్కుగూడ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 28: తన ప్రతీ కష్టంలో కొడంగల్‌ ప్రజలు అండగా నిలిచారని,  ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడ మే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  అన్నారు. గురువారం ఆయన మీడియాతో…

సిజెఐతో సిఎం రేవంత్‌ భేటీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28:భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది.…

వేములవాడలో వైభవంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం

సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి28 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం (శివ కల్యాణం) గురువారం ఉదయం  అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని శ్కెవాలయాల్లో శ్రీ శివకళ్యాణాన్ని మహాశివరాత్రి నాడు నిర్వహిస్తుం డగా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం కామ దహనానంతరం (హోలీ  పండుగ) అనంతరం నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజన్న గుడిలో…

కేజ్రీవాల్‌కు మరో నాలుగు రోజుల కస్టడీ

ఏప్రిల్‌ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశం దేశం ముందు ఆప్‌ను  దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇదంతా రాజకీయ కుట్ర అన్న కేజ్రీవాల్‌ న్యూదిల్లీ,మార్చి 28: దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఈడీ కస్టడీని దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్‌ 1వరకు ఆయన్ను ఈడీ…

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతులు ఆగమైపోతున్నా పట్టింపులేదు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌   ప్రెసిడెంట్‌  కెటిఆర్‌ సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 28:  కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు. రాజన్న…

బండి సంజయ్‌ సహా పలువురిపై మేడిపల్లి ఠాణాలో కేసులు నమోదు

మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 28 : పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సహా పలువురిపై మేడిపల్లి ఠాణాలో కేసులు నమోదయ్యాయి. చెంగిచర్లలో గత ఆదివారం జరిగిన దాడుల నేపథ్యంలో పలువురు మహిళలు గాయాలపాలవడంతో వారిని బుధవారం బండి సంజయ్‌ పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. అయితే…