Category Uncategorized

ఎన్నికల  ‘మత్తు’ రాజకీయాలు …

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రతిపక్ష పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులను, పార్టీ నేతలను అరెస్టు చేయడం, ప్రత్యర్థులపై ఏజెన్సీలను ప్రయోగించడం వంటి చర్యల ద్వారా తమ పార్టీ బలం పెంచుకోగలమని బీజేపీ నేతలు అనుకుంటే అది పొరపాటు కాగలదు. అక్రమార్కులను నిజంగానే లోపల వేస్తున్నదని గట్టిగా నమ్మిక వొస్తే తప్ప బిజెపివన్నీ రాజకీయ ఎత్తుగడలుగానే ప్రజలు…

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు

వర్షాన్ని, కరువును రాజకీయం చేస్తున్నారువాటికి కారణం కాంగ్రెస్‌ కాదువాస్తవాలకు భిన్నంగా హరీష్‌ రావు మాటలుబిఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్‌  ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామనీ రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం సిద్ధిపేటలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ…

మాట్లాడితే మతోన్మాదులమా.. కొమ్ముగాస్తే సెక్యులర్‌ వాదులా..

రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరికమా.. రజాకార్ల పాలననా..  చెంగిచర్ల బాధితుల పరామర్శలో నిప్పులు చెరిగిన  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరికమా.. రజాకార్ల పాలననా అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అని ప్రశ్నించారు. ఓ వర్గానికి కొమ్ముగాస్తే సెక్యులర్‌ వాదులు..…

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల కుంభకోణం

హరీష్‌రావు మాజీ పిఎ అరెస్ట్‌ తమకు సంబంధం లేదని హరీష్‌ కార్యాలయం వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌లో గోల్‌మాల్‌ జరిగిందని కేసు రిజిస్టర్‌ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే…

ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తు ముమ్మరం

15 మంది అధికారుల చేతుల్లో  ఎస్‌ఐబి కీలుబొమ్మగా మారిందని గుర్తింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్‌ఐబీ కీలుబొమ్మగా మారినట్లుగా, ఆ అధికారులు ఎస్‌ఐబి కంట్రోల్‌ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్‌ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఒక మాజీ…

దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చేయ్‌..

సిఎంకు రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సవాల్‌ బిజెపి రైతు రుణమాఫీ గురించి మాట్లాడడం..దయ్యాలు వేదాలు వల్లించడమే ఈటల వ్యాఖ్యలపై కెటిఆర్‌ ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సవాల్‌ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి..ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ…

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

చత్తీస్‌ఘడ్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ధృవీకరించిన బీజాపూర్‌ ఎస్పీ జితేందర్‌ యాదవ్‌ కాల్పుల మోతతో దండకారణ్యంలో యుద్ధ వాతావరణం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ దండకారణ్యంలో మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీరోజు కాల్పుల మోతతో దద్దరి ల్లుతుంది. బుధవారం నాడు…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత

ప్రజలకు న్యాయ సేవలు చేరువయ్యేలా మార్పులు అవసరం తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి సుప్రీమ్‌ కోర్టు సిజే జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ శంఖుస్థాపన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : కింది కోర్టులతో పాటు హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందని సుప్రీమ్‌ కోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ అన్నారు. తెలంగాణలో కొత్త…

దిల్లీ చేరుకున్న సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టి

సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం..ఎంపి స్థానాలపై తుది నిర్ణయం న్యూదిల్లీ, మార్చి 27 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు.  దిల్లీలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వారు దిల్లీకి వెళ్లారు. రేవంత్‌ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ…