Category Uncategorized

కెసిఆర్‌ మోకాళ్ల యాత్ర చేసినా లాభం లేదు

నల్లగొండ, భువనగిరిలో కాంగ్రెస్‌దే విజయం జగదీశ్‌ రెడ్డి అతిగా మాట్లాడితే ఊరుకునేది లేదు మీడియాతో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : కేసీఆర్‌ బస్సు యాత్ర కాదు…. మోకాళ్ళ యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలలో బీఆర్‌ఎస్‌ పార్టీకి డిపాజిట్‌ రాదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఓటమికి మించి పార్లమెంటులో…

నేటి నుంచి కెసిఆర్‌ బస్సుయాత్ర

బస్సుకు తెలంగాణ భవన్‌లో పూజలు మిర్యాలగూడతో మొదలు… మే 10న సిద్ధిపేట సభతో ముగింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర నేడు బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్‌లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

నగరంలో వైభవంగా సాగిన హనుమాన్‌ శోభాయాత్ర

గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ వరకు బందోబస్తు మధ్య కొనసాగింపు భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు రాముడు 140 కోట్ల మందికి దేవుడు : పూజల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : హనుమాన్‌ జయంతి  సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్‌ శోభాయాత్ర…

పంద్రాగస్టులోగా రూ.2 లక్షలు రైతు రుణమాఫీ

చేయకుంటే రాజీనామా చేస్తవా అంటున్నవ్‌…చేస్తే పార్టీని రద్దు చేసుకుంటవా హరీష్‌ కేసీఆర్‌ పాలనతో అప్పుల కుప్పగా తెలంగాణ అరుణమ్మ మోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవొద్దు.. వంశీచంద్‌ రెడ్డికి 50 వేల మెజారిటీ ఇవ్వండి.. కొడంగల్‌ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి   కొడంగల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23…

మోదీనీ విమర్శించే స్థాయి రేవంత్‌ రెడ్డికి లేదు

భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యం బూర నర్సయ్య గౌడ్‌ నామినేషన్‌ ర్యాలీలో ఎంపీ లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : తమ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ర్యాలీకి వొచ్చిన ప్రజలకు హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ రాజ్యసభ డా.లక్ష్మణ్‌. ఆయన బుధవారం బూర నర్సయ్య గౌడ్‌ నామినేషన్‌ ర్యాలీలో…

ఏపార్టీకి వోటు వేయాలన్నది మీ ఇష్టం

 వోటు మాత్రం ఖచ్చితంగా వేయండి  ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషి చేయాలి  ఉచితాలకు నేను వ్యతిరేకం  మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లేదిలేదని స్పష్టం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 23 : ఏ పార్టీకి వోటు వేయాలనుకుంటే ఆ పార్టీకి వోటు వేయండి…కానీ ప్రజలంతా వోటింగ్‌లో తప్పకుండా…

పాలమూరు ప్రగతే నా ధ్యేయం..

దేశానికి గొప్ప నాయకులను ఇచ్చిందీ ప్రాంతం కుర్చీ వేసుకొని తుమ్మిల కట్టిస్తానన్న కేసీఆర్‌ ఆ తర్వాత  పట్టించుకోలే.. జిల్లా ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి పాలమూరు ప్రజల గుండెల్లో నిలిచిపోతా.. దొరల గడీకి కాపాలాగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆయన పదవిలో ఉంటే మా ప్రభుత్వం డీజీపీని చేసేది.. నాగర్‌కర్నూల్‌ బిజినేపల్లి బహిరంగసభలో సీఎం రేవంత్‌ రెడ్డి  …

నేడు ఇంటర్‌ ఫలితాలు విడుదల

30న విడుదల కానున్న  టెన్త్‌ ఫలితాలు తెలంగాణ విద్యా శాఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : ఇంటర్‌ ఫలితాలు మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్‌ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యా…

ప్రగతి కరువైన ఓరుగల్లుకు అందరూ పెత్తందార్లే!

చెప్పుకోవడానికే పోరాటాల గడ్డ … సాధించింది శూన్యం  హేమాహేమీల ప్రాతినిధ్యం…. అయినా ఎదుగూ బొదుగూలేని వైనం  ఎన్నికల నినాదాలకే పరిమితం…కోచ్‌ఫ్యాక్టరీ, ఆజంజాహి, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ  జిల్లాలో నలుగురేసి మంత్రులున్నా ఒరిగిందేమీ లేదు…కఎక్కువ కాలం మంత్రిగా కడియం శ్రీహరి          ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌…