Category Uncategorized

దమ్ముంటే రా…లేక పోతే తోక ముడిచినట్లే

హామీలు అమలు చేస్తే మళ్ళీ పోటీచేయ..అయితే రాజీనామా లేఖ జేబులో పెట్టుకో రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం    పార్లమెంటు ఎన్నికల వేళ రైతు రుణమాఫీ అన్నది పార్టీల మధ్య సవాల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణకు దారితీసింది. ఈ విషయంలో రాజీనామాలు, పార్టీలను…

గుప్పెడు మంది చేతిలోబండెడు సంపద…

సంపద కేంద్రీకృతం కావడం దేశ భవిష్యత్తుకు మంచిదేనా.. సామ్‌ పిట్రోడా వ్యాఖ్యలెలా ఉన్నా వర్తమానంలో దేశంలో  ఈ అంశంపై చర్చ అత్యావశ్యకం గత కొద్ది కాలంగా భారత దేశంలో ఆర్థిక అంతరాలు మరింతగా పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్లేషకులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేత వాడు మరింత పేదరికంలోకి దిగజారుతుంటే, ధనవంతుడు…

సిఎం రాజీనామా లేఖతో రావాలి

బాండ్లకు కాలం చెల్లిందని దేవుడిపై వోట్లు   నాకు ఎంఎల్‌ఏ పదవి కంటే ప్రజలకు మేలు జరుగడమే ముఖ్యం గన్‌పార్క్‌ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌కు అనుగుణంగా రాజీనామా లేఖతో గన్‌పార్క్‌ వద్దకు… హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : కాంగ్రెస్‌ పార్టీ హావ్నిలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే…

కారు ఇక  కాంటాకే

కమీషన్‌ల కోసం అన్ని మిషన్‌లు  పాలించమంటే పదేళ్ళు ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారు ఆర్‌ఆర్‌ఆర్‌ను లక్ష మెజారిటీలో గెలిపించాలి మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : తెలంగాణను పాలించమని ప్రజలు పదేళ్ళు అధికారం ఇస్తే ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారని, గడీల పాలనను బద్దలు కొట్టి గద్దె దింపగానే మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చారా అని…

మోదీ..నీకిది తగునా..?

ప్రధాని స్థాయికి తగని వ్యాఖ్య ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందంటున్న విపక్షాలు ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నాడని రాహుల్‌ విమర్శ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ప్రధాని అంతటివాడు మాట్లాడాల్సిన మాటలేనానంటున్నాయి ప్రతిపక్షాలు. మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని విపక్షాలు విరుచుపడుతున్నాయి. ఈ వేడి ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడంలేదు.…

బిఆర్‌ఎస్‌ స్కామ్‌లు చేస్తే, బిజెపిది ప్రైవేటీకరణ..!

సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చా  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆర్ ఆర్ ఆర్  కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చాను, స్వార్థం కోసం కాదని, ఉమ్మడి ఖ్మమ్మం జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌గా అభివృద్ధి చేసే అవకాశం వొచ్చింది, ప్రజలందరూ దీవిస్తే మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని…

ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్ని ప్రమాదం 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో చెలరేగుతున్న మంటలతో.. ప్రాణాపాయ స్థితిలో   సిబ్బంది   బిక్కుబిక్కుమంటు న్నారు .. ప్రాణాలు రక్షించుకోవడానికి కిటికీల ద్వారా బయటికి  దూకారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

ప్రభాకర్‌ రావుకు రెడ్‌ కార్నర్‌ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. అయిదే ఆ నోటీసులకు…

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ఒక కుటుంబం శుభకార్యానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి…