Category Uncategorized

కెసిఆర్‌ ‌లక్ష్యం మేరకు… యాదాద్రి విస్తరణ పనులు పూర్తి

28న ఉదయం 11.55 కు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా గుర్తింపు యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ ‌రావు వెల్లడి 28న సిఎం కెసిఆర్‌ ‌పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిపి సమీక్ష ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 19 : యాదాద్రి విస్తరణ పనులు శరవేగంగా పూర్తి కావచ్చాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్‌…

నవీన్‌ ‌మృతదేహం మెడికల్‌ ‌కాలేజీ పరీక్షలకు అప్పగిస్తామన్న తండ్రి

ఉక్రెయిన్‌లో మృతి చెందిన మెడికల్‌ ‌‌విద్యార్థి  భౌతిక కాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు బెంగుళూరు, మార్చి 19 : ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో మృతిచెందిన మెడికల్‌ ‌విద్యార్థి నవీన్‌ ‌శేఖరప్ప మృతదేహం తీసుకుని వొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు కర్నాటక సీఎం బొమ్మై చెప్పారు. అయితే నవీన్‌…

ఎపిని అప్పుల ప్రదేశ్‌గా మార్చారు

అప్పులతో ఎంతకాలం నడిపిస్తారో తెలియదు రాయలసీమ రణభేరిలో కిషన్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు కడప, మార్చి 19 : ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పులు చేసి ఎన్నాళ్లు నెట్టుకువెళ్తారని ప్రశ్నించారు. పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో…

సిఎం జగన్‌ ఆశయాల మేరకు పనిచేయండి

గ్రామ స్వరాజ్య సాధన దిశగా ముందుకు సాగాలి ఎంపిటిసిల శిక్షణలో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి చిత్తూరు, మార్చి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ఎంపిటిసిలు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పుంగనూరు నియోజక వర్గం…

చైనాలో మళ్లీ పంజా విసురుతున్న కొరోనా

వేల సంఖ్యలో కేసులు నమోదు…పలు నగగరాల్లో లాక్‌డౌన్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 19 : చైనాలో కొరోనా మళ్లీ పంజా విసురుతుంది. గత రెండేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా అక్కడ వైరస్‌ ‌విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌కేసులు డ్రాగన్‌ ‌కంట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం…

‌ప్రాజెక్టుల పేరుతో వేలాది మందిని రోడ్డున పడేశారు

సొంత ఫామ్‌హౌజ్‌ ‌కోసమే నీటి ప్రాజెక్టుల నిర్మాణం కెసిఆర్‌పై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శలు ప్రజాతంత్ర, గజ్వేల్‌, ‌మార్చి 19 : మల్లన్న సాగర్‌, ‌కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల వేలాదిమంది నిరుపేదలు నిరాశ్రయులైతే కేసీఆర్‌ ‌పట్టించుకోవడంలేదని  పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కొండపోచమ్మ ద్వారా పేదలకు నీళ్లియ్యడంలేదని, తన ఫాం హౌజ్‌కు ఆ…

నిండు వేసవిలో వాగులు, కాలువల్లోకి గోదావరి జలాలు

నదికి కొత్త నడక నేర్పిన సిఎం కేసీఆర్‌ ‌కొడకండ్ల వద్ద గోదావరి జలాలను వదిలిన మంత్రి హరీష్‌ ‌‌రావు గజ్వేల్‌, ‌మార్చి 19(ప్రజాతంత్ర విలేఖరి) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్లు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి…

కొందరు మంత్రులు, అధికారులతో.. సీఎం కెసిఆర్‌ అత్యవసర సమావేశం ..!

నోటిఫికేషన్లు, పథకాలపై అధికారులతో సమీక్ష మంత్రుల ముందు పికే రిపోర్ట్? ‌ముందస్తు ఎన్నికలపై మంత్రులతో సిఎం కేసీఆర్‌ ‌చర్చ? 21న తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం సిద్ధిపేట, మార్చి 19(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం అత్యసర మీటింగ్‌ ఏర్పాటు చేశారు.…

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి….

హైదరాబాద్ ,మార్చి 19: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం  మృతి చెందారు. మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు.   1945-…