48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నిందితునిపై చేసి చట్ట పరంగా చర్యలు బాధిత కుటుంబానికి న్యాయం విలేఖరుల సమావేశంలో ఎస్పీ కోటి రెడ్డి వెల్లడి పరిగి, మార్చి 30(ప్రజాతంత్ర) : వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గం పూడూరు మండలం అంగడి చిట్టెం పల్లి గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, ఆపై హత్య కేసును…

