ఎంజిఎంలో దారుణం..
ఐసియులో రోగిని కొరికిన ఎలుకలు. తీవ్ర రక్త స్రావం…రోగి పరిస్థితి విషమం ఎంజిఎం.మార్చి 31, (ప్రజాతంత్ర విలేఖరి)వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో దారణ ఘటన జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో రోగిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. హనుమకొండ నగరంలోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ…
