Category Uncategorized

తిరోగమన విద్యతో దేశం పురోగమించేదెట్లా?

అనేక భిన్నత్వాల మధ్య కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసి, సాంస్కృతిక ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ధార్మిక సేవా సంస్థల ముసుగులో విద్యా సంస్థల్లోకి మనువాదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగానే మత గ్రంథాలను పాఠ్య పుస్తకాలుగా, సాధువులను ఉపాధ్యాయులుగా నిర్ణయిస్తున్నారు. (ఈ నెల 17 న తిరోగమనంలో భారతీయ విద్య –…

చేతనైతే వడ్లు కొను…లేదంటే గద్దె దిగు

గంటసేపు ధర్నా చేయలేని మీరు దేశాన్ని పాలిస్తారా? వడ్లు ప్రతీ గింజా కొనే వరకూ సీఎంను వదలం మోదీని గద్దె దింపే దమ్ము కేసీఆర్‌కు లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌కు చేతనైతే రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనాలానీ, లేదంటే గద్దె దిగాలని…

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సర్వం సన్నద్ధం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ ‌గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్‌…

పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం

ఈ రకమైన శిక్షలేని, శిక్షాభయం లేని అధికార ఉన్మాదం, ఇంప్యునిటీ 1980ల నుంచీ పెరుగుతూనే వస్తోంది. ఈ స్వభావాన్ని ఎంతగా పెంచి పోషించారంటే, ఈ పోలీసులు ప్రైవేటు దుస్తులతో, ప్రభుత్వం సరఫరా చేసిన ఆయుధాలతో, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలలో వచ్చి మనుషులను చంపిపోతారు. ఆ స్వభావాన్ని వ్యతిరేకించి పోరాటం చేయడమే పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం.…

శ్రీ ‌రామ మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ ‌తమిళి సై

రైలు మార్గంలోనే భదాద్రికి.. జిల్లాలో మూడు రోజుల పర్యటన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్‌ ‌భద్రాచలం, ఏప్రిల్‌ 09(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 11వ తేదీ సోమవారం నాడు నిర్వహించనున్న స్వామివారి మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌రానున్నారు. పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే భద్రాచలం పట్టణంలో…

రైతులను కెసిఆర్‌ ‌రెచ్చగొడుతున్నారు…

వరివేస్తే ఉరి అనడం సమంజసం కాదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ రాష్ట్ర రైతులను కాపాడాల్సిన సిఎం కెసిఆర్‌ ‌వారు వరివేస్తే ఉరే అని అనడం ఎంతవరకు సబబని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా,,ఇప్పుడేమయ్యిందని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌: ‌జిల్లాలో కిసాన్‌ ‌మోర్చా రైతు సదస్సులో మాజీ…

వడ్ల రాజకీయం వెనుక మహాకుట్ర

బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్‌ ‌కుమ్కక్కు తక్కువ ధరలకే రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి కెసిఆర్‌ ‌కుట్రలపై పోరాడుదాం..రండి రైతులకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బహిరంగ లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 9 : ‌టీఆర్‌ఎస్‌ ‌వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతుందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్‌ ‌కుమ్కక్కయ్యారని బిజెపి…

భిన్నత్వంలో ఏకత్వమే మన బలం

భాషా దురభిమానం సరికాదు అమిత్‌ ‌షా వ్యాఖ్యలపై కెటిఆర్‌ ‌మండిపాటు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 9 : ‌కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి మండిపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్‌, ‌స్థానిక భాషల్లోనే కాకుండా, తప్పకుండా హిందీలోనే మాట్లాడాలని కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా చేసిన…

నాకు అధికారం మీద ఆసక్తి లేదు

రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకోవాలి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 9 : ‌రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అసవరం అత్యవసరంగా ఏర్పడిందని కాంగ్రెస్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే, ముందు వ్యవస్థలను కాపాడుకోవాలన్నారు. కానీ అన్ని వ్యవస్థలు ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేతుల్లో ఉన్నాయని రాహుల్‌ ‌విమర్శించారు. కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…