Category Uncategorized

మళ్ళీ హిందీ వివాదం…

గెస్ట్ ఎడిట్మండువ రవీందర్ రావు ప్రతీ దేశానికి ఒక గుర్తింపు పొందిన భాష ఉన్నట్లే భారతదేశం అనగానే ఫలానా భాష మాట్లాడుతారన్న గుర్తింపు ఉండాలన్న విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. స్వాతంత్య్రానికి పూర్వం నుండే ఈ చర్చ జరుగుతున్నప్పటికీ స్వాతంత్య్రం లభించిన ఈ డెబ్బై అయిదు ఏళ్ళ కాలంలో దేశ మంతటికీ ఒకే భాష…

హైరాబాద్‌లో బిజెపి దొంగ దీక్షలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 :  24 ‌గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో…

రేపటి నుంచి ప్రాణహిత పుష్కరాలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌రేపు బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ప్రాణహిత పుష్కరాలకు వొచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కుమ్రం భీం జిల్లా తుమ్మిడిహట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కరీంనగర్‌ ‌జిల్లా సరస్వతీ బ్యారేజీ, ఆదిలాబాద్‌ ‌జిల్లా అర్జునగుట్ట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాల్లో…

ప్రజల ఆహార హక్కు పై రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌!) ‌దాడి

ఆదివారం జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (  జె ఎన్‌ ‌యు) కావేరీ హాస్టల్‌లో విద్యార్థులపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌( ఆర్‌ ఎస్‌ ఎస్‌)  ‌లిఫుడ్‌ ‌కోడ్‌లిను విధిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(  ఏబీవీపీ)  గూండాలు దాడి చేశారు  శ్రీరామ నవమిని సాకుగా తీసుకుని మెనూలో  కోడి మాంసం(చికెన్‌)  ఉం‌డకూడదని ప్రకటించారు.  శ్రీరామనవమి…

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌కు మరో షాక్‌

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతకు షాక్‌ ‌తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు.…

జలగల్లా మారిన… కోచింగ్‌ ‌సెంటర్లు

‘‘ఒక బ్యాచ్‌ ‌కి 800 నుండి1000 మందిని కుక్కి వందల కోట్లను ఆర్జిస్తూ, అంతమందికి రెండుమూడు టాయిలేట్స్ ‌మాత్రమే పెడుతున్నారు. గంటల తరబడి, వందలమందికి  క్లాసులు చెప్తూ, కనీస సంఖ్యలో టాయిలేట్స్ ‌లేకపోవడంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం మన దౌర్బాగ్యం.’’ ఎప్పుడెప్పుడ అని కళ్లల్లో…

ముందస్తుకు రాజబాట… సామాజిక సమీకరణలకు పెద్దపీట.!

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మంత్రి వర్గాన్ని పునర్‌ ‌వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్త కేబినెట్‌ ‌కూర్పులో బీసీలు, మైనార్టీలు, దళితులకు ఎక్కువ మంత్రి పదవులు కట్టబెట్టి జగన్‌ ‌దార్శినికత నిరూపించుకున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన కొందరు అనర్హులకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన్నారనే చర్చ జరుగుతోంది.దీనితో కొంత మంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగిలిపోతున్నారు.…

విభజన సమస్యలపై విచారణకు సుప్రీమ్‌ ‌కోర్టు అంగీకారం

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : 2014 ‌నాటి  ఆంధప్రదేశ్‌ ‌విభజనకి సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం అంగీకరించింది. ఆంధప్రదేశ్‌ ‌పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదాస్పద తీరులో ఆమోదించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లోని కీలక అంశాలలో ఒకటైన ఆంధప్రదేశ్‌ ‌విభజనను సవాల్‌ ‌చేసే సమయం కొద్దికాలానికి పనికిరానిదిగా మారినప్పటికీ……

‌ప్రోటోకాల్‌ ‌పాటించని జిల్లా అధికార యంత్రాంగం

‌భద్రాచలం, ఏప్రిల్‌ 11(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : గవర్నర్‌ ‌జిల్లా పర్యటనకు హెలీక్యాప్టర్‌ ‌లేకపోవడం చర్చనీయ అంశం అవ్వగా ప్రొటోకాల్‌ ‌ప్రకారం కలెక్టర్‌, ఎస్పీ హాజరై స్వాగతం పలకాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కూ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. గవర్నర్‌ ‌భద్రాచలం శ్రీరామపట్టాభిషేకానికి హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్‌ ‌దురిశెట్టి అనుదీప్‌, ఎస్పీ సునీల్‌…