Category Uncategorized

దేశంలో 2451కి చేరిన రోజువారీ కొరోనా కేసులు

క్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య మద్రాస్‌ ఐఐటీలో కొరోనా కలకలం..మొత్తంగా 30 మంది విద్యార్థులకు పాజిటివ్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 22 : ‌దేశంలో రోజువారీ కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా మరో 2451 మందికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,52,425కు చేరాయి. ఇందులో 4,25,16,068 మంది బాధితులు…

యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం…కత్తితో దాడి

హనుమకొండలో ఘటన..నిలకడగా యువతి ఆరోగ్య పరిస్థితి ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి : విద్యార్థులు, ప్రజాసంఘాల నేతల డిమాండ్‌ ‌కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి ప్రజాతంత్ర, హనుమకొండ, ఏప్రిల్‌ 22 : ‌తనను ప్రేమించట్లేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.…

మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 22 : ‌ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతని ఆత్మహత్యకు సంబంధించి హైకోర్టులో దాఖలైన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. పోలీసుల వేధింపులు తాళలేక సాయి గణేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది…

టిఆర్‌ఎస్‌ ‌మాఫియా గ్యాంగ్‌..!

కేసిఆర్‌ ‌కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 22 : ‌కేసిఆర్‌ ‌కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కిషన్‌రెడ్డి హైద్రాబాద్‌ ‌నుండి ఖమ్మం వెళ్తూ సూర్యాపేటలో బిజెపి రాష్ట్ర…

దేవులపల్లి ప్రభాకరునికి 1969 తెలంగాణా ఉద్యమ స్మృత్యంజలి…

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రెండు యువ కలాలు ఉద్యమ స్ఫూర్తి సిరాను నింపుకొని వాస్తవ వివరాలను సామాన్య జనానికి అందించడానికి అన్నట్లు ఉద్భవించాయి.ఆ రెండు కలాలలో ఒకటి శ్రీ దేవులపల్లి ప్రభాకరావు గారిది. మొన్ననే (21-4-2022 నాడు) పరమపదిందిన దేవులపల్లి వారికి స్మృత్యాంజలిగా అలనాటి 1969 తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల నందించడమే సరియ్కెన నివాళి…

‘‘‌దేవులపల్లికి’’ జోహార్‌ !

అక్షర యోధుడు ఉద్యమ ధీరుడు అభ్యుదయ సూరీడు దేవులపల్లి ప్రభాకరుడు నిష్క్రమించారని తెలిసి సాహితీ జగతి చినబోయింది తెలుగునేల దుఃఖసంద్రమైంది ఓరుగల్లు జిల్లాలలో జన్మించి అందనంత ఎదిగిన అగ్రజుడు తెలంగాణ ఉద్యమాలన్నింట కీలక పాత్ర పోషించిన వీరుడు రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్ష బాధ్యత చెప్పట్టి విశిష్ట సేవలందించిన ఖ్యాతుడు గురజాడ జీవత…

ఆం‌గ్ల సాహిత్య శిఖరం షేక్స్‌ఫియర్‌

23 ఏప్రిల్‌ 1564‌న ఇంగ్లాండ్‌, ‌స్టాన్ఫర్డ్‌లోని తోలు వ్యాపారి కుటుంబంలో మేరీ ఆర్డన్‌, ‌జాన్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌దంపతులకు జన్మించిన విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ 26 ఏ‌ప్రిల్‌న బాప్టిజమ్‌ ‌స్వీకరించారు. విలియమ్‌ ‌షేర్స్‌ఫియర్‌ ‌తల్లితండ్రులతో పాటు సంతానం కూడా నిరక్షరాస్యులే అయినప్పటికీ విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌మాత్రమే ప్రపంచ ఆంగ్ల సాహిత్య చరిత్రలో చెరగని ముద్రను వేశారు. ప్రఖ్యాత నాటక…

తెలంగాణ చైతన్యపు జ్వాలలను ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌నిరోధించగలరా..!

ఉద్యమ పంటలు పండాల్సిన తెలంగాణ నేలలో నకీలీ విత్తనాల లాంటి పీకే  ఆలోచనలు పండుతాయంటే తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ప్రజా సమ్మతి కోల్పోయిన  ఏ పాలకుడు తెలంగాణ సమాజంలో ఇమడలేడు.కావునా తెలంగాణ సమాజంలో  పీకే,గాని మరే ఇతర ఏజేన్సీలు గాని ఎన్నికల ఇంజనీరింగ్‌ ‌ద్వారా  ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేయలేవనేది చారిత్రక సత్యం.…

తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు మృతికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం..!

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రభాకర్ రావు తెలంగాణవాదిగా . తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షులుగా పని చేసిన రచయిత పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి తీరని లోటు అని ఆయన అన్నారు.ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.