కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు
వ్యాక్సినేషన్ మాత్రమే కొరోనాను అరికడుతుంది మళ్లీ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించుకోవాలని రాష్ట్రాలకు సూచన న్యూ దిల్లీ, ఏప్రిల్ 27 : దేశంలో కోవిడ్-19 ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ…
