Category Uncategorized

రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేష్‌

కార్పొరేట్‌ ‌స్థాయి సదుపాయాలుండడం ఇక్కడి ప్రజల అదృష్టం పిహెచ్‌సిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ఏప్రిల్‌ 26 : ‌రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేషుగ్గా ఉన్నట్లు, కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌స్థాయి సదుపాయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య…

దేశంలో పెరుగుతున్న కోవిడ్‌-19 ‌కేసులు

ఎనిమిది రోజుల్లో 8 ఇంతలు.. అప్రమత్తంగా ఉండాలి..జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు మాస్క్‌కు మించి ఇతర కఠిన నిబంధనలు అవసరం లేదంటున్న నిపుణులు దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌గత వారంలో భారత్‌లో కోవిడ్‌ -19 ‌కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగి, ఏప్రిల్‌ 18 ‌నాటికి కొత్తగా నమోదైన కేసులు 2,183 గా కనిపించాయి. దీని…

ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎం‌తగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.లాల్‌గాడి మలక్‌పేట్‌లోని జినోమ్‌ ‌వ్యాలీ, ఫార్మా లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌నుంచి అల్వాల్‌ ‌వరకు ఎస్‌సీఎస్‌సీ అందుబాటులోకి తీసుకొచ్చిన…

కెసిఆర్‌ ‌పతనం మొదలయ్యింది

మరో ఏడాది కాలంమాత్రమే మిగిలింది టిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు టిఆర్‌ఎస్‌ ‌తొత్తు అధికారులకు మిత్తితో సహా చెల్లించాల్సిందే ఖమ్మం సన్నాహక సమావేశంలో రేవంత్‌ ‌ప్రకటన ఖమ్మం,ఏప్రిల్‌26: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పతనానికి 365 రోజులే మిగిలున్నాయని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.…

సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన కెసిఆర్‌

ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్‌జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కెసిఆర్‌ ఆనాడు నిర్ణయం ఆలోచనను…

‘‘‌బుల్డోజర్‌ ’’ ‌భూతం

ఇక్కడ ‘‘బుల్డోజర్‌’’ అం‌టే కేవలం కట్టడాలను కూల్చే శకటం మాత్రమే కాదు సుమీ   జన జీవన సౌదాల్ని నేలమట్టం గావిస్తున్న విధ్వంసకర వాహనం   మనిషి మూలల్ని పెరికి నిరాశ్రయులుగా చేస్తున్న కరడు మృత్యు యంత్రం   మత విద్వేషం రెచ్చగొట్టి భారతజాతిని విడగొట్టి పడగొట్టేటి ఉన్మాద రథం   దేశ సమస్త వ్యవస్థలను…

సామాన్యుని సేవలో మేథో సంపత్తి…!

నేడు ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’ చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు లాభాల బాటలో సాగడానికి, సామాన్యులకు అందుబాటులో శాస్త్ర సాంకేతిక విప్లవ ఫలాలను నిలవటానికి, దేశ ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, సృజనశీల భావనలు, వినూత్న ప్రతిపాదనలతో కూడిన మేథో సంపత్తి ఆలోచనలు దోహదపడతాయనేది వాస్తవం. సాంప్రదాయ ప్రక్రియలకు ప్రత్యామ్నాయంగా క్రియాశీల,…

అసమాన గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్‌

నేడు శ్రీనివాస రామానుజన్‌ ‌వర్ధంతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌. ‌గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ’గణిత’ మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. అపారమైన మేథ•స్సుతో భారత దేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన…

2050 ‌నాటికి ప్రతీ నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య

దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి సమస్యలున్నాయని సర్వేలు చెపుతున్నాయి. ప్రతీ లక్ష మంది జనభాలో 291 మందికి ఈ సమస్య ఉందనేది సర్వేల సారాంశం. వీరిలో ఎక్కువ శాతం 14 ఏళ్ళ లోపు వారే కావడం గమనార్హం. ఇలానే కొనసాగితే 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని…