Category Uncategorized

చాప కింద నీరులా డ్రాగన్

తాజా పరిణామాలను అంచనా వేయటానికి అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా త్వరలో ఈ దీవుల్లో పర్యటించనున్నారు. చైనా దూకుడుకు కళ్లెం వేయటానికి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా ఈ దీవుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.  సాల్మన్ దీవులు అనే దేశం ఉందన్న విషయం చాలా మందికి తెలియదంటే  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. …

అధికార దుర్వినియోగం

ఒక అధికారి, చట్టబద్ధమైన విచారణ లేకుండా, మనుషులను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపవచ్చు అని రాజ్యాంగంలో రాసుకోలేదు గదా. చట్టం విధించిన విచారణా ప్రక్రియ ప్రకారం అని రాజ్యాంగంలో రాసుకున్నాం గదా.అందువల్ల అటువంటి పద్ధతిలో కాల్చి చంపితే అది అన్యాయమవుతుంది. అందువల్ల అసమంజసమవుతుంది. అది నిరంకుశాధికారం అవుతుంది. ప్రస్తుత  డిజిపి స్వరణ్‌జిత్‌సేన్‌ మాట్లాడుతున్న మాటలు చూడండి.…

తెలంగాణ సత్యం, తెలంగాణ తథ్యం!

వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి భావ ప్రకటనా స్వేచ్ఛ, అభిప్రాయాలకు వేదిక అయిన ‘ ప్రజాతంత్ర ‘ వ్యవస్థాపకుల్లో ఒకరైన దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారం తనువు చాలించడం దురదృష్టకరం..! ఆయన గురించి రాయడం అంటే అద్దంలో చంద్రుణ్ణి చూపించే ప్రయత్నం అవుతుంది.  విజ్ఞాన ఖని  ప్రభాకర్ రావు ఒక ‘ మూవింగ్ ఎన్సైక్లోపీడియా..’.    తెలంగాణా జాతి రత్నం సురవరం ప్రతాప రెడ్డి సారథ్యంలో వెలువడిన ‘గోలకొండ’ పత్రికకు అతి చిన్న వయస్సులో సంపాదకీయాలు…

(సవరణ) దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం

గురువారం 4.20 ని.లకు హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆఖరి శ్వాస విడిచిన రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు శుక్రవారం మహాప్రస్థానం లో నిర్వహిస్తారని పొరపాటున శుక్రవారం సంచికలో ప్రచురించడం జరిగింది. అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానం లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు…

ఆరు నెల్లలో ఆర్డీఎస్‌ ఎలా పూర్తిచేస్తారు?

బండి ప్రాజెక్టుల గురించి కొనా.. మొదలు తెలియదు తెలియకుండా ఎలా మాట్లాడుతారు మండిపడ్డ మంత్రి నిరంజన్‌ ‌‌రెడ్డి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 22 : ‌బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్‌ ‌కొనా, మొదలు తెలియదని ఆర్డీఎస్‌పై బండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఆర్డీఎస్‌ ‌కొన తెల్వదు..మొన…

ఆరు నెల్లలో ఆర్డీఎస్‌ ఎలా పూర్తిచేస్తారు?

బండి ప్రాజెక్టుల గురించి కొనా..మొదలు తెలియదు తెలియకుండా ఎలా మాట్లాడుతారు మండిపడ్డ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 22 : ‌బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్‌ ‌కొనా, మొదలు తెలియదని ఆర్డీఎస్‌పై బండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఆర్డీఎస్‌ ‌కొన తెల్వదు..మొన తెల్వదని…

సాయి గణేష్‌ ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరిపించాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ఖమ్మం బిజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య ఉదంతంపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌పై సోషల్‌…

ఆయుష్మాన్‌ ‌భారత్‌తో హెల్త్ ‌ప్రొఫైల్‌

ప్రజల ఆరోగ్య వివరాలపై కేంద్రం దృష్టి హైదరాబాద్‌లో ఆరోగ్య మేలా ప్రారంభోత్సవంలో కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 22 : ‌కొరోనా మహమ్మారి ప్రజల్లో భయం పుట్టించిందని..అలాగే వారికి ఆరోగ్యంపై శ్రద్ధను కలిగించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ప్రజారోగ్యానికి ఎల్లప్పుడు పెద్దపీట వేసే కేంద్ర ప్రభుత్వం..వారి ఆరోగ్యం కోసం…

తెలంగాణ ప్రజలకు 6.20 కోట్ల కోవిడ్‌ ‌టీకా డోసులు

దేశంలో అత్యధిక డోసులు వేసిన రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్‌ది మొదటి స్థానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : ‌తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 ఏండ్లకు పైబడిన వారందరితో కలిపి 6,20,49,278 కోవిడ్‌ ‌టీకా డోసులు  వేసినట్లు కేంద్రం ప్రకటించింది. 18 ఏండ్లు పైబడిన విభాగంలో 2,94,16,649 మందికి ఫస్ట్ ‌డోస్‌ అం‌దగా,…