Category Uncategorized

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

పోలీస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్‌ ‌నియామకాలకు సర్కార్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ‌జారీ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 16,027 పోస్టుల భర్తీకి…

లైఫ్‌సైన్సెస్‌ ‌సెక్టార్‌లో హైదరాబాద్‌ ‌పురోగమనం

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ‌లైఫ్‌సైన్సెస్‌ ‌సెక్టార్‌లో హైదరాబాద్‌ ‌మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్‌ ‌వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఔషద రంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్‌ ‌ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌…

కాంగ్రెస్‌లో పీకే ప్రకంపనలు

టీఆర్‌ఎస్‌తో తెగదెంపులకే కేసీఆర్‌తో సమావేశం : రేవంత్‌ ‌ట్వీట్‌ ‌శత్రువును నమ్మొద్దంటూ పీకేను ఉద్దేశించి మాణిక్కం టాగూర్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే : భట్టి ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌నేతృత్వంలోని ఐ ప్యాక్‌ ‌సేవలను కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించడం రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు…

‌సిద్ధిపేట జిల్లా డిఎంహెచ్‌వో బదిలీ

సిద్దిపేట, ఏప్రిల్‌ 25(‌ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ అఫీసర్‌ ‌బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన డిఎంహెచ్‌ఓ ‌జిల్లాలోనీ డాక్టర్లు, సిబ్బందిపై వ్యవరిస్తున్న తీరుకు నిరసనగా.. జిల్లాలోని డాక్టర్లు, సిబ్బంది లాంగ్‌ ‌లీవ్‌లో వెళ్లడం..ఇబ్బందులు, వేధింపులు భరించలేక…

‌ప్రజారోగ్యంపె ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

మలేరియా దినోత్సవ సందర్భంగా జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 25 (‌ప్రజాతంత్ర బ్యూరో) : ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం కేసీఆర్‌ ‌చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోనే ఇది సాధ్యమైనట్లు,…

ఏటా ఉద్యోగ ఖాళీల ప్రకటన

గ్రూపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు లైబ్రరీలో విద్యార్థులకు సకల వసతులు సిద్దిపేటలో ప్రభుత్వ నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభం వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్‌ ‌రావు ప్రతిపక్షాల పరిస్థితి దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కటేయమన్నట్టుందని ఎద్దేవా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపు సిద్దిపేట, ఏప్రిల్‌ 25(‌ప్రజాతంత్ర బ్యూరో) : జాబ్‌ ‌స్పేస్‌ ‌యాప్‌ ‌ద్వారా…

మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం…

మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం…తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ర్యాలీ అన్ని వర్గాల నుంచి విస్తృత భాగస్వామ్యం; శాంతిని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ పెరుగుతున్న మత దాడులు, మైనారిటీల రాజ్యాంగ హక్కుల భంగం పై ఆందోళన వ్యక్తం చేసిన పాల్గొన్న ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు “శాంతి, సర్వ మత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తామని,…

బాధిత మహిళ దగ్గర బల ప్రదర్శనా

పరామర్శించడానికి వచ్చారా లేక యుద్దానికా మహిళా కమిషన్‌నే అడ్డుకుని యాగీ చేస్తారా సమన్లు ఇవ్వడం కమిషన్‌ అధికారమని వెల్లడి చంద్రబాబు, బొండా ఉమల తీరుపై పద్మ మండిపాటు విజయవాడ,ఎప్రిల్‌ 23 : ‌చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్‌ అం‌టే తూతూమంత్రంగా నడిపారంటూ ఏపీ మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. అత్యాచార…

కేటీఆర్ హద్దు మీరి మాట్లాడుతున్నారు..!

తెలంగాణ రాష్ట్రంలో బిజేపి బుల్డోజర్స్ వస్తాయనే భయం.. కేంద్ర మంత్రిగా కేసీఆర్ యూపీఎ హయాంలో తెలంగాణకు ఏం తెచ్చారో కేటీఆర్ చెప్పాలి..: ఎంపి జీవీఎల్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: తెలంగాణ, ఏపిలో బీజేపీ విజయబావుటా ఎగరవేయటం ఖాయం. .బీజేపీ బుల్డోజర్‌ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాని…