నిఘా వ్యవస్థ నిద్ర పోతుందా
సికింద్రాబాద్ ఘటన వెనక కుట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టిన బిజెపి ఎంఎల్ఏలు రఘునందన్, ఈటల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా అని ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే…
