కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఈఎస్ఐ మెడికల్ కాలేజ్
గ్యాడ్యుయేషన్ డేలో మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16 : కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా సనత్ నగరలోని ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సేవలు అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కాలేజీ నా పార్లమెంటు పరిధిలో ఉన్న సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని కిషన్…

