మళ్లీ మండిన గ్యాస్ ధర… సామాన్యుడిపై మరింత భారం
సిలిండర్పై 50 రూపాయలు పెంచిన చమురు సంస్థలు మంచి రోజులు వొచ్చాయంటూ మంత్రి కెటిఆర్ సెటైర్లు న్యూ దిల్లీ, జూలై 6 : సామాన్యుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ ధరలను పెంచేస్తున్నాయి. మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్…
