గ్యాస్ ధరలపై భగ్గుమన్న టిఆర్ఎస్
రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ధర్నాలు, రాస్తారోకోలు రోడ్లపైనే వంటావార్పుతో నిరసనలు పొయ్యిలు పెట్టి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : పెంచిన గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు…
