ముగ్గురు టిఆర్ఎస్ సభ్యులు సహా 19 మంది రాజ్యసభ ఎంపిల సస్సెన్షన్
సస్పెండ్ అయిన వారిలో బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు న్యూ దిల్లీ, జూలై 26 : పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ధరలు, జెస్టీలపై చర్చకు రాజ్యసభలో పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. దీంతో పంతొమ్మిది మంది విపక్ష రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ,…
