Category Uncategorized

9 ‌ననే నిమజ్జనం.. కావాలనే తప్పుడు ప్రచారం

తగిన ఏర్పాట్లు చేయాలని గణేష్‌ ఉత్సవ సమితి డిమాండ్‌ ‌ప్రభుత్వ తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌గణెష్‌ ‌నిమజ్జనంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాగ్యనగర గణెళిష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావ్‌ ‌మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం అనంత చతుర్దశి ఈ నెల 9న శుక్రవారం వినాయకుడి నిమజ్జనం…

భారీగా పెరిగిన ఇంజనీరింగ్‌ ‌ఫీజులు

పెంపును తాత్కాలికంగా అనుమతించిన హైకోర్టు ప్రభుత్వం నిర్లక్ష్యంతో యాజామాన్యాలు కోర్టుకెక్కిన ఫలితం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ‌ఫీజులు భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్‌…

‌ప్రజల ఆశిస్సులతో జాతీయ రాజకీయాల్లోకి

2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ 2024 ఎన్నికలు దేశానికి అత్యం కీలకం బావులకాడ మీటర్లు పెటాలంటున్న వారికే మనం మీటర్లు పెట్టాలి బిజెపి ముక్త భారత్‌కు ప్రజలంతా మద్దతు పలకాలి నిజామాబాద్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌కీలక ప్రకటన కార్పొరేట్లకు కేంద్రంలో ప్రభుత్వం దోచి పెడుతున్నదని ఫైర్‌ ‌త్వరలోనే సింగూరు…

నిర్బంధమే ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ ఆచూకి

మయన్మార్‌ ‌ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్‌   ‌శాంతి బహుమతి గ్రహీత, నేషనల్‌ ‌లీగ్‌ ‌ఫర్‌ ‌డెమోక్రసీ  అధినేత్రి  ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ  ప్రజాస్వామ్య మయన్మార్‌ ‌కోసం ఉద్యమిస్తూ  సైనిక జుంటా ప్రభుత్వంచే అన్యాయంగా   అత్యధిక కాలం పాటు నిర్బంధంలో కొనసాగారు.  ఒక రకంగా చెప్పాలంటే ‘ఆమె నేటికి కూడా నిర్బంధమే ఒక జీవితంగా  జీవిస్తున్నారు’.…

ప్రజాస్వామిక సమాజంలో టీచర్ల పాత్ర

దేశానికి ఆదర్శంగా గొప్పగా విలసిల్లాల్సిన మొదళ్ళు ఇప్పుడు నిస్తేజంగా నిస్సత్తువగా అప్రజాస్వామిక అశాస్త్రీయ మూఢ అంధ విశ్వాసాలకు కేంద్రంగా మారాయా? అన్న సందేహం కలుగుతున్నది.దేశ భవిష్యత్తును రూపొందించేవి పార్లమెంటులు కావు.. పాఠశాలలే అన్న జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మహాశయుడి ఆశయం కానీ.,  తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపొందించ బడుతుందన్న డా.డిస్‌ ‌కొదారి  మాటలన్నీ తిరగబడుతున్నట్లు కనబడుతున్నవి.1888…

‌ప్రపంచ ఆహార సంక్షోభంతో భారత ఆహార భద్రత ముడిపడి ఉందా..!

ప్రతికూల వాతావ రణాలు, యుద్ధాలతో గత ఏడాదితో పోల్చితే నేడు ప్రపంచ ఆహార పదార్థాల ధరలు 13 శాతం కరువు పెరగడంతో పేద వర్గాలు అర్థాకలితో అలమిటించే దుస్థితి ఏర్పడింది. బియ్యం, గోధుమలు, బార్లీ, వంట నూనెలు, తృణ ధాన్యాలు, పప్పుల వంటి సరుకుల ధరలు ఇటీవల పెరగడంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపుకు…

నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా విమర్శలా

రైతుల ఆత్మహత్యలపైనా జవాబు చెప్పండి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తే ఎలా మూడోరోజు పర్యటనలో రాష్ట్ర సర్కార్‌పై మరోమారు కేంద్ర మంత్రి నిర్మల ధ్వజం వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి మహేందర్‌ ‌నాథ్‌ ‌పాండే కామారెడ్డి/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌శుక్రవారం జిల్లాలో తన…

స్వాతంత్య్ర వజ్రోత్సవాల తరహాలో… మూడు రోజుల పాటు తెలంగాణ వజ్రోత్సవాలు

తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా సెప్టెంబర్‌ 17 ‌కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర  కేబినేట్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే దేశంలో హైదరాబాద్‌ ‌రాష్ట్రం అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను…

ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోయినా చలనం రాదా

పాలన చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలి సిఎం కెసిఆర్‌ ‌తీరుపై కోదండరామ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌పరిపాలన చేతగాకపోతే పదవి నుంచి దిగిపోవాలని సీఎం కేసీఆర్‌ను టీజేఎస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కు.ని ఆపరేషన్‌ ‌వికటించి మృతి చెందిన కుటుంబాలను శనివారం కోదండరామ్‌ ‌పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన…