భారత్ జోడో యాత్రకు రాహుల్
తొలుత రాజీవ్ గాంధీ స్మారకం వద్ద నివాళి తొలిసారిగా తండ్రి స్మారకం సందర్శించిన రాహుల్ భారీగా తరలి వొచ్చిన కాంగ్రెస్ శ్రేణులు చెన్నై, సెప్టెంబర్ 7 : బుధవారం భారత్ జోడో యాత్రకు సిద్ధం అయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందు తన తండ్రి స్మారకం వద్ద నివాళి అర్పించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న…
