రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్…
