వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన మోదీ
ప్రయాణికులతో ముచ్చట్లు..రైలు పనితీరుపై ఆరా వందేభారత్ రైలులో విమాన తరహా సౌర్యాలు గాంధీనగర్, సెప్టెంబర్ 30 : గుజరాత్ రాజధాని గాంధీనగర్-ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి గాంధీనగర్ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ఈ రైలును…
