Category Uncategorized

తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు తిరుమల,అక్టోబర్‌3: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఆ మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగాయి.సాయంత్రం చందప్రభ వాహనంపై…

కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు.. 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు..

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి..: రాష్ట్ర వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు … 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు.. ఇది గొప్ప విజయం..అని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.సోమవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

ఫుట్‌బాల్‌ ‌స్టేడియం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ

తొక్కిసలాట ఘటనలో 174కు చేరిన మృతుల సంఖ్య.. ఐసియూలో పలువురికి చికిత్స ఇం‌డోనేషియాలో ఫుట్‌బాల్‌ ‌స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా పలుఉవరు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన అనంతరం 127 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా.. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 174కు పెరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్య బృందాలు…

నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు

పలు ఆలయాల్లో అమ్మవారికి ఘనంగా పూజలు కనకదుర్గగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు విజయవాడ,అక్టోబర3: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల్లో మునుపటి ఉత్సాహం కానవచ్చింది. మంగళవారంతో శరన్నవ రాత్రి ఉత్సవాలు ముగియనున్న వేళ తెలుగు రాష్టాల్ల్రో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ఆకట్టుకున్నాయి.. బెజవాడ కనకదుర్గతో పాటు శ్రీశైలం,మహానంది, ఆలంపూర్‌, శ్రీ‌కాళహస్తి,…

స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌

మంత్రి హరీష్‌రావు సంకల్పం- ప్రజల చైతన్యంతో స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌ సిద్ధిపేట ఖాతాలో 21 ఉత్తమ అవార్డ్‌లు..జాతీయపటంపై స్వచ్ఛ సిద్ధిపేట రెపరెపలు దేశంలో గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఏకైక మునిసిపాలిటీగా ‘పేట’రికార్డు ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు తేవాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: ‌స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర…

దుర్గా పూజమాందిరంలో అగ్నిప్రమాదం

ముగ్గురు మృతితో విషాదం యుపిలోని ఓ దుర్గా పూజా పందిరిలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 64 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దుర్గా పూజా పందిరిలో డిజిటల్‌ ‌షో ఏర్పాటు చేశారని, ఆ సమయంలో…

భారత్‌జోడోతో కలసిన విడిపోయిన రెండు వర్గాలు..

కర్నాటక గ్రామంలో వెల్లివిరిసిన ఆనందం ఇరువర్గాలతో కలసి రాహుల్‌ ‌భోజనం ఇదే జోడో లక్ష్యం అని ప్రకటించిన కాంగ్రెస్‌ బెంగళూరు,అక్టోబర్‌3:‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూరు చేరుకున్నారు. గురువారం ఉదయం (అక్టోబర్‌ 6) ‌రెండు రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమైనప్పుడు…

మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా

పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఇసి ప్రకటన 3న ఉప ఎన్నికనిర్వహణ.. 6న వోట్ల లెక్కింపు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ‌విడుదల 14 వరకు నామినేషన్లు..15న పరిశీలన 17ననామినేషన్ల ఉపసంమరణ..అమల్లోకి నిబంధనలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 3 : ‌రాష్ట్రంలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…

శశిథరూర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలి..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డా.చింతా మోహన్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 3:‘‌కాంగ్రెస్‌ ‌లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి…రాహుల్‌ ‌గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ,పేదల సమస్యలు తెలుసుకుంటున్నారు..50 ఏళ్ల తర్వాత దళితుడిని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నాడు.కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి దాక దళితుడైన మల్లిఖార్జున ఖర్గే కి…