Category Uncategorized

15‌న బళ్లారిలో రాహుల్‌ ‌భారీ బహిరంగ సభ

ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌ ‌నేతలు రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో ఐక్యతా పాదయాత్ర ఈ నెల 15న బళ్లారికి చేరనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లను కేపీసీసీ ఎం.బీ.పాటిల్‌, ‌మాజీ మంత్రి సంతోష్‌ ‌లాడ్‌, ‌రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ ‌హుశేన్‌ ‌తదితరులు గురువారం సాయంత్రం…

(అ)‌దృశ్య (అ)వాస్తవం!!

అదిగో వంగిన కిరణం కనిపిస్తోందా అది అదృశ్య శక్తి బరువుకు చిహ్నం కాలం పలకలుగా పరుచుకుంది ఖాళీలో అక్కడా ఇక్కడా పైకీ కిందకి నాన్‌ ‌లీనియర్‌ ‌గా ఘటనలు కూడా జరిగినవి జరగబోయేవి శూన్యంలో నిల్చున్నాయి డిసేబుల్‌ అయి అవి స్పష్టతలోకి ఎప్పుడొస్తాయో రంగుల్లోకి పునరావృతమవుతున్నాయో లేదా ఒక డెజా వు (ణ్ఘ•్స ఙ•) కదిలించావో…

మూడో అడుగు

నింగికి-నేలకు మధ్యన మిథ్యల మిద్దెలు చీకటి-వెలుగుల మధ్యన నీడల సరిహద్దులు తూర్పు- పడమరల మధ్యన ఉదయాస్తమానాల పొద్దులు మంచి- చెడుల మధ్యన చెప్పలేని అనర్థాలు ధర్మం – అధర్మం మధ్యన యుగయుగాల యుద్ధం ప్రేమ – పగల మధ్యన తీరని ఆవేదనలు మనిషికి – మనిషికి మధ్యన అహంభావాల అడ్డుగోడలు జీవికి – జీవికి మధ్యన…

మునుగోడుపై పెరిగిన పార్టీల లోడు

గెస్ట్ ఎడిట్‌ ‌మండువ రవీందర్‌రావు అధికార టిఆర్‌ఎస్‌ ‌తమ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించడంతో మునుగోడు ఇప్పుడు త్రికోణపోటీకి సిద్దమైంది. కాంగ్రెస్‌ ‌సిట్టింగ్‌ ‌స్థానంగా ఉన్న మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా ఇచ్చినప్పటినుండే మునుగోడు ఉప ఎన్నికకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సిద్దమయ్యాయి. కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు ముందుగానే తమ…

హైదరాబాద్‌ ‌సహా పలు ప్రాంతాల్లో వర్షం

వికారాబాద్‌ ‌జిల్లాలో వాగు ప్రవాహానికి కొట్టుకు పోయిన కారు…చెట్టు అడ్డురావడంతో ప్రాణాలు దక్కించుకున్న దంపతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ ‌పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతుంది. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం పడింది. వరుసగా రెండో రోజు వర్షం పడింది. ఆకాశం మేఘావృతమై గురువారం…

దుబాయ్‌ ‌దేవాలయంపై ఆనంద్‌ ‌మహీంద్రా ట్వీట్‌

సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్‌ ‌సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రా తాజాగా దుబాయ్‌ ‌లో ఉన్న అద్భుతమైన హిందూ దేవాలయాన్ని షేర్‌ ‌చేశారు. భారత, అరబిక్‌ ‌నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయాన్ని మంగళవారం ప్రారంభించగా.. ఆనంద్‌ ‌మహీంద్రా వెంటనే ట్విట్టర్‌ ‌ద్వారా స్పందించారు. ఈ దేవాలయం అద్భుతంగా ఉంది.. ఈసారి…

పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టాలి

రిజిస్ట్రేషన్‌ ‌పక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఆదాయ ఆర్జన శాఖలపై ఎపి ముఖ్యమంత్రి జగన్‌ ‌సమీక్ష AP Chief Minister Jagan review meeting రాష్ట్రంలో పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ ‌సక్ష…

స్కూల్‌ ‌విద్యార్థుల బస్సుకు ఘోర ప్రమాదం

విహారయాత్రలో విషాదంచోటుచేసుకుంది. కేరళ పాలపక్కడ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. పాలక్కడ్‌ ‌జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి ఓ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ ‌బస్సు, కేరళ ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టడం..…

కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్‌ ‌తీర్మానం

కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్‌ ‌తీర్మానం ఇసితో భేటీ అయిన టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వినోద్‌, శ్రీ‌నివాసరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘంతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు వినోద్‌ ‌కుమార్‌, శ్రీ‌నివాస్‌ ‌రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందించారు. పేరు మార్పును గుర్తించాలని కోరారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కేంద్ర…