Category Uncategorized

శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌ ‌రావు

ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 06 : ‌మహిళలు, పిల్లల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శ్రావణి హాస్పి టల్స్‌ను మాదా పూర్‌లో  తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 75 పడకల హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సాంకేతికత, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం అంకితమైన అత్యంత అర్హత కలిగిన వైద్యుల బృందం చేత హాస్పిటల్‌…

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

శ్రీ‌వారి సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పెరటాసి మాసం కావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ‌లోని అన్ని కంపార్ట్ ‌మెంట్లు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండి పోవడంతో శిలాతోరణం వరకూ భక్తులుతో 4 కిలోటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనానికి 48గంటలకు పైగా…

సామాజిక జీవితాన్ని అక్షరబద్ధం చేసిన యశోదారెడ్డి

నేడు పాకాల యశోదారెడ్డి వర్ధంతి ఆమె తెలంగాణ గర్వించ దగిన సాహితీ మూర్తి. తెలంగాణ సజీవ భాషను తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందిన సాహితీవేత్త. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా పేరు గడించారు. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు బహు పండిత ప్రశంసా పాత్రాలు అయినాయి.…

‌పోరాటమే ఆయనకు నివాళి

హక్కుల నేత బాలగోపాల్‌ 13 ‌వ వర్ధంతి సభ ఆదివారం, అక్టోబర్‌ 9, 2022.. ఉ।। 10 ‌గం .లు. సా।। 5.00 మధ్య సుందరయ్య విగ్యాన కేంద్రం, బాగ్‌ ‌లింగంపల్లి, హైదరాబాద్‌. ‌వక్తలు: అరుంధతి రాయ్‌, ‌‌రచయిత మిహిర్‌ ‌దేసాయ్‌, ‌పీయుసిఎల్‌‌ క్లిఫ్టన్‌ ‌డి రోజారియో, ఏఐసిసిటీయు జహ ఆరా, హెచ్‌ ఆర్‌ ఎఫ్‌…

బిఆర్‌ఎస్‌ – ‌బిజెపికి ప్రత్యమ్నాయం అవుతుందా ?

Bharat Rastra Samithi భారత్‌ ‌రాష్ట్ర సమితి (బిఆర్‌సి) కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ(బిజపి)కి ప్రత్యామ్నాయం అవుతుందా అన్నదిప్పుడు కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ప్రధాన చర్చనీయాంశమైంది. అనేక దశాబ్ధాల తర్వాత కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బిజెపి, ఎన్‌డిఏ కూటమితో వేళ్ళూనుకుని ఉండగా, దాన్ని కొత్తగా నిన్న అంటే బుధవారం దసరా సందర్భంగా ఏర్పడిన భారత్‌ ‌రాష్ట్ర…

రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌విజయదశమి (దసరా) పర్వదినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని కోరుకున్నారు. చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి ప్రత్యేకత అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాను మించిన పండుగ లేదని, దసరా…

జాతీయ రాజకీయాలలో ప్రేశించడానికి నేడు ముహూర్తం

తెలంగాణ భవన్‌ ‌వేదికగా కొత్త పార్టీకి శ్రీకారం జాతీయ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారనున్న టిఆర్‌ఎస్‌ ‌హాజరవుతున్న కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి కెసిఆర్‌ ‌పార్టీపై ఎపిలోనూ పలువురు నేతల ఆసక్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబరు 4 : తెలంగాణ రాజకీయాల్లో దసరా రోజు కీలకపరిణామం చోటు చేసుకోబుతున్నది. ఉద్యమ పార్టీగా, రెండు పర్యాయాలు వరుసగా తెలంగాణలో…

చెడుపై మంచి విజయమనేది శాశ్వతం

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌దసరా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04 : ‌రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌దసరా శుభాకాంక్షలు. ‘విజయ దశమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నవరాత్రి పండుగ మన ఆనందాన్ని మరియు ఆనందాన్ని పునరుద్ధరిస్తుంది. పండుగ ప్రధాన సందేశం చెడుపై…

రేపు భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ

దసరా సందర్భంగా రెండు రోజుల విరామం దాదాపు 3500 కిలోమీటర్ల లక్ష్యం…600 మేర పూర్తి బెంగళూరు, అక్టోబర్‌ 04 : ‌కార్నాటకలో కొనసాగుతున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్రకు దసరా పండుగ సందర్భంగా మంగళ, బుధవాలు రెండు రోజులు విరామం ప్రకటించారు.…