శ్రీవారికి ఎన్నారై కోటి విరాళం
తిరుమల, అక్టోబర్ 14 : తిరుమలలోని శ్రీవారికి ఓ ఎన్ఆర్ఐ భక్తుడు భారీ విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అమెరికాలో నివాసముంటున్న డేగా వినోద్ కుమార్, రాధికారెడ్డి కోటీ రూపాయల డీడీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ నిధులు టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రికి వినియోగించాలని దాతలు కోరారు. బెంగుళూరు కే.ఆర్ పురానికి చెందిన…
