Category Uncategorized

శ్రీ‌వారికి ఎన్నారై కోటి విరాళం

తిరుమల, అక్టోబర్‌ 14 : ‌తిరుమలలోని శ్రీవారికి ఓ ఎన్‌ఆర్‌ఐ ‌భక్తుడు భారీ విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అమెరికాలో నివాసముంటున్న డేగా వినోద్‌ ‌కుమార్‌, ‌రాధికారెడ్డి కోటీ రూపాయల డీడీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ నిధులు టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రికి వినియోగించాలని దాతలు కోరారు. బెంగుళూరు కే.ఆర్‌ ‌పురానికి చెందిన…

వారణాసి కేసులో కోర్టు కీలక తీర్పు

శివలింగం కాలాన్ని నిర్థారించాలన్న వాదనకు చెక్‌ ‌కుదరదని తేల్చిచెప్పిన జిల్లా కోర్టు వారణాసి, అక్టోబర్‌ 14 : ఉత్తర ప్రదేశ్‌ ‌వారణాసిలో ఉన్న జ్ఞానవాపి శివలింగం కాలాన్ని కార్బన్‌ ‌డేటింగ్‌ ‌ద్వారా నిర్థరించాలని దాఖలైన పిటిషన్‌ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. ఇక్కడి మసీదు ప్రాంగణంలో కనిపించిన శివలింగం వంటి నిర్మాణానికి కార్బన్‌ ‌డేటింగ్‌ ‌లేదా ఏదైనా…

దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో ఈడీ సోదాలు

పలుచోట్ల సోదాలు చేసిన ఈడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 14 :  ‌దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో  ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకో చోట ఎన్‌ఐఏ, ఈడీ దాడులు నిర్వహిస్తోంది. తాజాగా ఢిల్లీలో 25 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. ఇప్పటికే లిక్కర్‌  ‌స్కాంలో  అరెస్ట్…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, అక్టోబర్‌ 14 :  ‌దేశంలోని నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల కిటికిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్‌ ‌వరకు భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు . నిన్న స్వామివారిని 72,216 మంది భక్తులు దర్శించుకోగా 32,338 మంది తలనీలాలు…

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నంద్యాల, అక్టోబర్‌ 14 :  శ్రీ‌శైలం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ‌కు 3,60,802 క్యూసెక్కులు నీరు వస్తుండగా 2,85,809 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884.90 అడుగులుగా…

మహిళ కంట్లో 23 కాటరాక్ట్ ‌లెన్సులు

న్యూయార్క్, అక్టోబర్‌ 14 : ‌కళ్లద్దాలకు బదులుగా వాడే కాంటాక్ట్ ‌లెన్సుల గురించి మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో వాటి వాడటం విపరీతంగా పెరిగిపోయింది. కంటి సమస్యలు ఉన్నవారు.. అద్దాలతో తమ అందం పాడవుతుందని భావించేవారు కాంటాక్ట్ ‌లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ ‌లెన్స్‌లను వాడటం అంత సులువు కాదు. వాటికోసం ప్రత్యేకమైన శ్రద్ధ…

వైసిపికి కౌంట్‌డౌన్‌ ‌మొదలయ్యింది

కేసులతో వేధించిన వారి చిట్టా తీస్తాం అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం అమరావతిని భ్రష్టు పట్టించారు..పోలవరాన్ని ముంచారు పార్టీలో పనిచేసే వారికే అవకాశాలు ఉంటాయని సూచన లీగల్‌ ‌సెల్‌ ‌కమిటీ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి, అక్టోబర్‌ 14 : ‌చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి..  గుండెల్లో నిద్రపోతా. తప్పు చేసినవాడిని వదిలిపెట్టే ప్రసక్తే…

ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంట

వంటింట్లో మహిళలకు గ్యాస్‌ ‌మంట మోడీ తీరుపై విరుచుకు పడుతూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి..ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్‌ ‌మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు…

38‌వ రోజు భారత్‌ ‌జోడో యాత్ర…

ఉదయం కర్నాటకలో షురూ..మధ్యాహ్నం ఎపిలో..తిరిగి సాయంత్రం కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌పాద యాత్ర అనంతపూర్‌లో 12 కిలోమీటర్ల కొనసాగింపు నేడు బళ్లారిలో భారీ బహిరంగ సభకు కర్నాటక రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు బెంగళూరు/అనంతపురం, అక్టోబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కర్నాటకలో అత్యంత ప్రజాదరణతో…