హైకోర్టుకు మునుగోడు వోటర్ల జాబితా
కొత్తగా 12 వేల వోట్లను ఆమోదించాం హైకోర్టుకు వివరించిన ఎన్నికల సంఘం విచారణ 21కు వాయిదా హైదరాబాద్, అక్టోబర్ 14(ఆర్ఎన్ఎ) : మునుగోడు ఎన్నికల జాబితా నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు సమర్పించింది. 25 వేల వోట్లర్లు నమోదు అయ్యారని, అందులో 12 వేలు మాత్రమే నిర్ధారించామని, మరో 7 వేల వోట్ల నమోదును…
