Bharat Jodo Yatra
ప్రజాతంత్ర బ్యూరో, అక్టోబర్ 26 : ‘మిలే కదం..జుడేవతన్(అడుగులో అడుగు వేద్దాం..దేశాన్ని ఏకం చేద్దాం) అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకొచ్చిన ‘భారత్ జోడో యాత్ర’ నిర్విరామంగా కొనసాగుతుంది. నేటి నుంచి రాష్ట్రంలో మలి విడత మక్తల్ నుంచి ఉదయం 6 గం.లకు ప్రారంభం కానుంది. భారతీయ జనతాపార్టీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత ప్రజలను…
