వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమ చేనేత
వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు రాష్ట్రం వొచ్చాకనే నేతన్నలకు అండగా ప్రభుత్వం పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ కేసీఆర్ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలో జరిగిన పద్మశాలి…
