హ్రిమాచల్ ప్రదేశ్లో పభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు
సిమ్లా, డిసెంబర్ 8 : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మెజార్టీ మార్కును కాంగ్రెస్ దాటేసింది. మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు తన రాజీనామాను సమర్పించనున్నట్టు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని,…

