Category Uncategorized

‘ది హోప్ కోడ్’ యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభం

– వైద్య నిర్ణ‌యాల‌పై నిపుణుల చ‌ర్చ‌ల ప్ర‌సారం – ప్రారంభించిన క్వాలిటీ ఇండియా గ్రూప్ ఎండీ వ‌రుణ్ ఖ‌న్నా హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13: క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ ‘ది హోప్ కోడ్’ ను ప్రారంభించారు. ఆరోగ్య రంగంలో నమ్మకం, సరైన…

జర్నలిజం -’కాదు,ఇది’ఎర్న’లిజం..!      

మాయా దర్పణం -4                 జర్నలిస్టు కధనాలు కూడా ప్రజా అవసరాల కంటే తమ అనుకూలదారుల అవసరాలకు ప్రాధాన్యత పెరిగింది.యాజమాన్యం-జర్నలిజం మధ్య అంతరం పెరిగిపోతుంది.యాజమాన్యాల ఆస్థులు వందల,వేల కోట్లకు పరుగెత్తుతుంటే, జర్నలిస్టు కుటుంబాలకు ఇంకా చాలావరకు పూట గడవని స్థితినే ఉంది.వార్తలు నమ్ముకోవడం కంటే అమ్ముకునే…

దీనదయాళ్ ఆశయాలు మార్గదర్శకం కావాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతీ కార్యకర్తకు అత్యంత ముఖ్యమని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ…

రైతు వ్యతిరేక విధానాలు ఆపకపోతే ఉద్యమిస్తాం

– బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా  నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా, వ్యవసాయపరంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం…

26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

– తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం – 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: ఈనెల 26 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…

ప్రేరణగా నిలిచే ఛత్రపతి శివాజీ జీవితం

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేపీ సికింద్రాబాద్ డివిజన్, జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాచందర్‌రావు ఆయనకు గురువారం పుష్పాంజలి ఘటించారు. శివాజీ మహరాజ్ అపార ధైర్యం, దూరదృష్టి నాయకత్వం, స్వరాజ్యంపై ఆయనకు ఉన్న అచంచల నిబద్ధతను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.…

మున్సిప‌ల్‌ ఎన్నికల్లో 61శాతం మంది బీసీల విజయం

– రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీసీలు 61% పైగా గెలవటం పట్ల తెలంగాణ బీసీ కమిషన్ చైౖర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్క్ష్మి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో…

కఠిన షరతులతో ఐబొమ్మ రవికి బెయిల్‌

– ఇం‌టర్నెట్‌ ‌వాడడానికి నిషేధం – కోర్టుకు పాస్‌ ‌పోర్టు సరెండర్‌ ‌- విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 17: టాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలను వణికించిన పైరసీ వెబ్‌సైట్‌ ’ఐబొమ్మ’ వ్యవస్థాపకుడు రవికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ ‌మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్‌ ‌సాధారణంగా కాకుండా అత్యంత…

కేంద్ర నిధుల కోసం కార్యాచరణ రూపొందించుకోవాలి

– ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి…