Category తెలంగాణ

సెక్టోరియల్ అధికారులు ప్రముఖపాత్ర పోషించాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జిల్లా సెక్టోరియల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని, వారు బాధ్యతాయుతంగా ఉండి ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం  జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులు, ప్రత్యేక సమావేశం నిర్వహించారు.…

బీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీ బస్తీలవాసులలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. బీఆర్‌ఎస్‌ వెంటే మేము ఉంటామంటూ పలు కాలని, బస్తీ వాసులు…

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17:  ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ మీర్పేట్ హెచ్ బీ కాలనీ లో గడపగడపకు తిరుగుతూ  కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని  బీఆర్ఎస్ పార్టీ…

కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి 

 షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త పార్టీకి అండగా నిలవాలని రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం షాద్ నగర్ నియోజకవర్గం నుండి కీలక నాయకులతో కలిసి షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి…

వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వచ్చే రెండు నెలలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ ఎన్నికల్లో ప్రతిపక్షల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం తాండూరు నియోజకవర్గం లోని బషీరాబాద్ ఎన్నికల శంఖారావం సమావేశంలో మాట్లాడుతూ నా గడ్డ .. నేను పుట్టిన మండలం…

సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ ఆవిర్భావం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త రాజకీయ సంస్కృతిని నెలకొల్పేందుకు సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ కృషి చేస్తుందని ఎస్.పి.ఐ తెలంగాణ రాష్ట్ర నూతన వ్యవస్థాపక అధ్యక్షులు బోద్రామోని పురుషోత్తం వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు అందించడమే ఎస్.పి.ఐ లక్ష్యం అని…

యువత చూపు బీఆర్ఎస్ వైపు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తెలంగాణలో యువత బిఆర్ఎస్ వైపే చూస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు  మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల కి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు, యువకులు  బీఆర్ఎస్ పార్టీ నాయకులు …

YSRTP షాద్నగర్ నియోజకవర్గ ఎమెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న శీలం శ్రీను

 ప్రజా తంత్ర అక్టోబర్ 17:   షాద్ నగర్  నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్ పాండ్ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలు పిట్టా రాంరెడ్డి, ముస్తఫా, లింగారెడ్డి ధరఖాస్తు అందజేసిన వైఎస్ఆర్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శీలం శ్రీను. ఈ సందర్బంగా శీలం శ్రీను మాట్లాడుతూ దాదాపు…

తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశావని ఇప్పుడి నవరత్నాలు

రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నవరత్నాలు గుర్తు రాలేదా మా ప్రజా మేనిఫెస్టోకు వణికిపోయి కొత్త నాటకం షురూ నీ నవరత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నువ్వు ఎంత మభ్యపెట్టిన నిన్ను ఇంటికి పరిమితం చేస్తారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ధ్వజమెత్తిన నీలం మధు ముదిరాజ్ పాదయాత్రకు అద్భుత స్పందన ప్రజలంతా కన్న…