గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ అరెస్ట్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 12 కిలోల గంజాయి, దీని విలువ ( మూడు లక్షలు) ఉంటుందన్నారు. ఒక సెల్ ఫోన్, స్వాధీనపరచుకున్నట్లు ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం నాయక్ తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.…








