Category తెలంగాణ

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన

గజ్వెల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ములుగు మండలo  చిన్న తిమ్మాపూర్ కు  చెందిన నూనె నవీన్ కు చిన్న పేగు వాపుతో ఇంప్రెషన్  ప్రకెట్ సమస్యతో  నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి సహుహృదయం తో నూనె నవీన్ కి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి…

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

 ప్రజాతంత్ర కోడంగల్ అక్టోబర్ 17: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను  రేప రేప లాడిస్తామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోడి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆరు గ్యారెంటీల ప్రచారాన్ని ముమ్మరం చేసిన సందర్భంగా 6 గ్యారంటీల హామీ పత్రాలను స్థానిక…

ఆరు గ్యారెంటీ లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం…! ఎంపిటిసి మంజుల దస్తప్ప

ప్రజాతంత్ర కోడంగల అక్టోబర్ 17: ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని  దౌల్తాబాద్ ఎంపీటీసీ మంజుల దస్తప్ప జంగం వీరన్న రొయ్యలి  బీములు సూరారం సాయిలు జగన్ గౌడ్   గోపాల్ గౌడ్  శేఖర్ భాస్కర్  తిరుపతి రెడ్డి  మాలేకాడి అంజి అన్నారు  టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…

సిబిఎస్ఇ జాతీయ పోటీలకు ఎంపికైన అవనీష్ బోలిశెట్టి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : కాంబాట్ తైక్వాండో, స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థి అవనీష్ బోలిశెట్టి, కోచ్ నరసింహ మాస్టార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది చెన్నైలో జరిగిన సిబిఎస్ఇ సౌత్ జోన్ తైక్వాండో పోటీలలో 14 సంవత్సరాలలోపు 37 కిలోల బరువు కంటే తక్కువ బరువు బాలుర విభాగంలో అద్భుతమైన ఆట తీరును…

బీజేపీ విజయం కోసం పాటుపడాలి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఈ ఎన్నికల్లో కారు పార్టీని బోల్తా కొట్టించి కమలం వికసిస్తుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఫతే నగర్ డివిజన్ పరిధిలోని శివ…

కేటీఆర్ వదిలిన బాణమే కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : కల్వకుర్తి నియోజకవర్గం లో బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఇస్తే ఓడిపోతాడని పలు సర్వేలు, ఇంటిలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న మంత్రి కేటీఆర్, కసిరెడ్డి నారాయణరెడ్డి తో జరిగిన లోపాయి కారి ఒప్పందంతోనే..?  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నాడని..?  కేటీఆర్…

మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పి సబితా ఇంద్రారెడ్డి బి  ఫామ్ 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16:రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సి ఎం కె సి ఆర్ చేతుల మీదగా బి ఆర్ ఎస్ పార్టీ బి ఫామ్ అందజేశారు. ఈ  సందర్బంగా మంత్రి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో…

మోదీ ప్రభుత్వంలో ఎన్నో అద్భుతాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని కేంద్ర ప్రభుత్వం అందించిన పలు సంక్షేమ పథకాలు బీద ప్రజలకు అర్హులైన లబ్ధిదారులకు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కే దక్కుతుందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి…

దౌల్తాబాద్ మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16:  దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను  దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు ప్రచారం చేశారు రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజలు 40 రోజులు ఓపిక పట్టాలని రానున్నది ఇందిరమ్మ…