Category తెలంగాణ

గీతం లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 16: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ (ఎఫ్ఎస్ఓ) విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఆహార దినోత్సవాన్ని’ సోమవారం ఘనంగా నిర్వహించారు.నీరు జీవితం, నీరు ఆహారం, ఎవరినీ వదిలిపెట్టవద్దు’ అనే ఇతివృత్తంలో ఈ ఏడాది వేడులకు నిర్వహించాలన్న ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎవో)…

మంత్రి సబితారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఆమె నివాసంలో బిఆర్ఎస్ లో చేరారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.వారందరికీ గులాబీ కండువాలు కప్పి మంత్రి…

ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: ప్రజలు ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని తాండూరు డిఎస్పి శేఖర్ గౌడ్ అన్నారు రాబోవు శాసనసభ ఎన్నికల సందర్భంగా సోమవారం యాలాల పోలీస్ స్టేషన్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన డిఎస్పి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో…

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు..వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో మొదటిరోజు ఎన్నికల ప్రచారం. బోనాలతో, పూల వర్షంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు.…

కొడంగల్ లో బిఆర్ఎస్ గెలిచేనా.

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16: కొడంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్శించే విధంగా ఉంటాయి. ఈ సారి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజల దృష్టి కొడంగల్‎ వైపే ఉండనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్‎లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొడంగల్ పీసీసీ  చీఫ్ రేవంత్‎రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి…

ప్రజావాణిలో 18 దరఖాస్తులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: సోమవారం సిద్దిపేటలోని సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిఆర్ఓ నాగరాజమ్మ ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ జరిగింది. జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవడానికి అర్జిదారులు కార్యలయంకి వచ్చారని అర్జిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా జిల్లా అధికారులు పని చెయ్యాలని సూచించారు. ప్రజావాణిలో  18 దరఖాస్తులు…

వైఎస్ఆర్ టిపి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్ పాండ్ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలకు ధరఖాస్తును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గం సభ్యులు తాళ్ళ అఖిలేష్ గౌడ్ అందజేశాడు.ఈ సందర్బంగా తాళ్ళ అఖిలేష్ గౌడ్ మాట్లాడుతూ,పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధరఖాస్తు పరిగణలోకి తీసుకొని టికెట్…

కర్ణాటక డిప్యూటీ సిఎంను కలిసిన టిపిసిసి కార్యదర్శి,ప్రచార కమిటీ కార్యనిర్వహక దండెం రాంరెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : కర్ణాటక డిప్యూటీ సిఎం డీకే.శివకుమార్ ని బెంగళూర్ లోని ఆయన నివాసంలో  ఇబ్రహీంపట్నం టిపిసిసి కార్యదర్శి,ప్రచార కమిటీ కార్యనిర్వహక సభ్యులు దండెం రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా డికెను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ సేవాదళ్ చైర్మన్ కందుకూరి మల్లారెడ్డి,వార్డు మెంబర్ కాంటేకర్ రాహుల్,సేవాదళ్ చైర్మన్ రాంబాబు,ఉసిగారి…

అభివృద్ధి చేశాను చేస్తాను ఆశీర్వదిచండి

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 16: అభివృద్ధి చేశా ఆశీర్వదించండి అంటూ ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ ప్రచార హోరుతెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ నే సీఎం చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజలను కోరారు. సోమవారం కేశంపేట మండలంలోని బైర్ఖాన్ పల్లి…