Category తెలంగాణ

అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రఘునందన్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతి వేడుకల’లో భాగంగా గత రెండు దశాబ్దాలుగా ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ టెక్నాలజీ రంగంలో సేవలు అందిస్తున్న ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్‌ను గుర్తించిన తెలంగాణ మేధావుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్…

వృద్ధిరేటును ప్ర‌క‌టించిన వెరానియం క్లౌడ్‌ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ముంబైకి చెందిన టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ కంపెనీ వెరానియం క్లౌడ్ లిమిటెడ్ త‌న వ్యాపార కార్య‌క‌లాపాల్లో అసాధార‌ణ వృద్ధిని బుధవారం సాధించింది. మొత్తం ఆదాయం, నిక‌ర లాభాల‌లోనూ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి న‌మోదైంది. 2023 సెప్టెంబ‌రుతో ముగిసిన 2024 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి అర్ధ సంవ‌త్స‌రంలో(హెచ్‌1) రూ.96.25 కోట్ల స్టాండ‌లోన్ నిక‌ర…

సేవాలాల్ మహారాజ్,మేరమయాడిలకు ఘనంగా పూజలు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 18 : మండల పరిధిలోని మాన్యగూడ తండాలో శ్రీ సేవాలాల్  మహారాజ్,మేరమయాడిల ఫోటో,జెండాపెట్టి మొదటి పూజ ఘనంగా చేయడం జరిగింది.సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో బంజార పద్ధతిలో పూజలు చేయడం జరిగింది.తండా ప్రజలందరూ పూర్తిగా సహకరించారని సభ్యులు తెలిపారు.నీళ్ల బిందెలు ఎత్తుకొని మెరమయాడి,సేవాలాల్ మహారాజ్ బంజారా ద్వారంలో నీళ్లతో శుభ్రం చేయడం జరిగిందన్నారు.ఈ…

క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18:  క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి,  సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. క్రైస్తవుల మనోభాలాన్ని పెంచి  సగర్వంగా అభివృద్ధి పథలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర  కార్యదర్శి , కంటోన్మెంట్ మాజీ…

బిసి జనగణనపై బిఆర్ఎస్ స్పందించకపోతే కార్యచరణ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించిన ఏ అంశాన్ని చేర్చకపోవడం చాలా బాధాకరం అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు చట్టసభలు, రిజర్వేషన్లు, బీసీల సమగ్ర కుటుంబ సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు అనే…

ఏఎంపీఎల్ అత్యాధునిక స‌ర్వీస్ కేంద్రం ప్రారంభం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్‌) త‌న అత్యాధునిక స‌ర్వీసు కేంద్రాన్ని మంచిర్యాల‌లో బుధ‌వారం ప్రారంభించినట్లు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ అశోక్ లేలాండ్ వాహ‌నాల‌కు ఉన్న అతిపెద్ద డీల‌ర్ల‌లో ఒక‌టైన ఆటోమోటివ్‌ వంద‌కు పైగా…

కల్వకుర్తి రాజకీయ ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 17 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన రాజకీయ ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్ లోని రాజీవ్ శెట్టి నగర్, కర్మన్ ఘాట్ లో నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గ బిసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలపై చర్చించారు, ఈ సమావేశానికి కల్వకుర్తి రాజకీయ…

శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలని దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తలపెట్టిన గడపగడపకు  ప్రజాయాత్ర మంగళవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప…

సేవారత్న  నేషనల్ అవార్డు అందుకున్న  తేరుపల్లి సునంద

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 17 : షాబాద్ మండల పరిధిలోని  సోలిపేట గ్రామానికి చెందిన తేరుపల్లి సునంద సేవా రత్న నేషనల్ అవార్డుకు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా బహుజన రైటర్స్ నాలుగవ నేషనల్ కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ,…