Category తెలంగాణ

దీవి శరన్నవరాత్రి ఉత్సవాలకు చేయూత

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ రూ. 35 వేల అందజేశారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తుల్జా భవాని మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున ఆలయ కమిటీ సభ్యులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ మంగళవారం…

ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పార్టీ శ్రేణులు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 17: సిద్దిపేట నాగదేవత దేవాలయం శివారులో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు మంగళవారం చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు,ప్రజలు వేలాదిగా తరలి వెళ్లారు.తెలంగాణ అభివృద్ధి ప్రదాత సిద్దిపేట ముద్దు బిడ్డ సిఎం కేసీఆర్ అంటూ.. మళ్లీ కారే కావాలి సారే రావాలి…

వికారాబాద్ జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా కేతావత్ శ్రీనివాస్ 

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శిగా కేతావత్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు విజయ రాజు శ్రీనివాస్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్, బిజెపి నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 17 :   ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సమక్షంలో బిజెపి, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి  స్వగృహంలో మాడ్గుల…

హుస్నాబాద్ లో పర్యటించిన జిల్లా ఎన్నికల అధికారి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. ముందుగా హుస్నాబాద్ సమీకృత కార్యలయాల సముదాయం ఇటీవలే ప్రారంభం అయ్యింది కావున ఆర్డీఓ బెన్ షాలం, తహసీల్దార్ రవిందర్ రెడ్డి కలెక్టర్ కు…

సబితా ఇంద్రారెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి కార్యకర్తలకు సూచించిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 17 : సబితా ఇంద్రారెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి సూచించారు.మంగళవారం కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ గ్రామంలో కార్యకర్తల సమావేశం గ్రామ అధ్యక్షులు కాసోజు శివప్రసాద్ చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్…

మా సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే జిఎంఆర్ కే  

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 17:  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని పటాన్చెరువు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది.ఈ మేరకు మంగళవారం  పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో…

రసాయన పరిశ్రమలో అపార అవకాశాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తగిన నైపుణ్యాలతో విద్యారత సాధించిన వారికి రసాయన పరిశ్రమలలో అపార అవకాశాలు ఉన్నాయనిచెన్నైకి చెందిన జెజియాంగ్ శరణ్ కెమికల్ టెక్నాలజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ డాక్టర్ శరణ్‌బస్సప్ప మాట్లాడుతూ తగిన నైపుణ్యంతో విద్యను పూర్తి చేసిన వారికి రసాయన పరిశ్రమలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. …

న్యాయం చేయకపోతే బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తమ ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకపోతే త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వెయ్యి మంది సభ్యులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతామని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సువర్ణ రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డిలు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం…