Category తెలంగాణ

త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మురళీధరన్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ త్వరలో మరోసారి భేటీ కానుందని సిఎల్‌పి నేత భట్టి వెల్లడి కోమటిరెడ్డి అలక…బుజ్జగించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో…

సోనియా గాంధీ లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ

ట్విట్టర్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు.…

మొక్కుల ఫలితమే ఈ విజయం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇరిగేషన్‌ అధికారులకు సిఎం కేసీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంపై విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు మాట్లాడుతూ….‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్ధాల కాలం పాటు ఉమ్మడి…

సాకారమౌతున్న దశాబ్ధాల కల..!

16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం దక్షిణ తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణాధ్యాయం రైతాంగానికి గొప్ప పండుగ… 16న భారీ బహిరంగ సభ…17న పల్లెపల్లెనా ఊరేగింపులు విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ఈ ‌నెల 16న మధ్యాహ్నం పాలమూరు రంగారెడ్డి…

మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ బాలాజీ మందిర్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ పట్టణానికి చెందిన…

గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీకి సై అంటున్న బిజెపి నేత కప్పర 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గజ్వేల్ నియోజకవర్గ తిగుల్ గ్రామానికి బిజెపి సీనియర్ నాయకుడు కప్పర ప్రసాద్ రావు కెసిఆర్ పై పోటీకి సిద్ధం అంటున్నారు. 30 సంవత్సరాల కిందట ఎబివిపి విద్యార్థి గా గజ్వేల్ లో  తన ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆయన  జర్నలిస్టుగా సుధీర్ఘ కాలం  పని చేస్తున్నా… బిజేపి కీలక నేతలతో  సన్నిహితంగా…

తేజస్​ మిథున్​రెడ్డి మృతికి కారకులయి వారిపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్​అభిషేక్​ అగస్త్య

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఉన్న విష్ణుప్రియనగర్​లో మున్సిపల్​ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వరద నీటిని దారి మల్లించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు నాలా పై కప్పు తెరిచి ఉంచడంతో నాలుగేళ్ళ బాలుడు తేజస్​ మిథున్​రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు…

పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో భారీగా వాగు ఉధృతంగా పారుతుండడంతో వాగు దాటడంలో అనేకమంది రైతులు ప్రమాదాల బారిన పడుతున్నారని వెంటనే ప్రజా ప్రతినిధులు స్పందించి కల్వటు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మదన్ పల్లి గ్రామం రైతులు కోరుతున్నారు. వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో పొలాలకు వెళ్లే…

బిసిలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలను పాతరేద్దాం

ఓట్లు బిసిలవి-పదవులు అగ్రకులాలకు ఇంకెన్ని రోజులు. ఈనెల 10న జరిగే బీసీల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించిన బీసీ సంఘాల నేతలు. బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్. తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:బిసిలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలను పాతరేద్దాంమని బీసీ యోజన సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు…