Category తెలంగాణ

దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండ్ర పట్టణంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు సోమవారం తాండూరు పట్టణంలోని శాంతినగర్‌లో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య  విగ్రహాన్ని  ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం మీ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ…

గీతం లో ‘మార్చ్ ఫర్ మెంటల్ హెల్త్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనైస్ (జీఎస్ హెచ్ఎస్)లోని సెక్షాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘మార్క్ ఫర్ మెంటల్ హెల్త్’ని నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గేష్ నందినీ నేతృత్వంలోని ఈ మార్చ్, జ్ఞానాన్ని మెరుగుపరచడం, అవగాహన పెంపొందించడం, మానసిక ఆరోగ్యాన్ని…

రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అరెస్టు చేసి రాజకీయ కక్ష సాధించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఎపి టుమారో సంస్థ ఆరోపించింది. చంద్రబాబుకు ‘న్యాయం అలన్యం అయితే న్యాయం తిరస్కరించినట్లే’ అనే సూత్రానికి బలవుతున్నారని,…

సీసీ కెమెరాను ప్రారంభించిన డాక్టర్ దేవ్ రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర అక్టోబర్ 9: నేను సహితం నేర రహిత సమాజం కోసం అనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే నాయకులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .దానిలో భాగంగా వారి ఎమ్మెల్యే నిధుల నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు మరియు అదనంగా…

విద్యుత్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 9:  పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో విద్యుత్తు ప్రమాదాలలో పశు సంపదను కోల్పోయిన రైతులకు, మృతి చెందిన బాలుడి కుటుంబానికి విద్యుత్ శాఖ నుండి మంజూరైన నష్టపరిహారం చెక్కులను సోమవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధితులకు పంపిణీ చేశారు. జిన్నారం, గుమ్మడిదల, పటాన్ చెరు మండలాల పరిధిలోని…

కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ యాదయ్య గుప్తా మృతి 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : ఆమనగల్లు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,  ఉమ్మడి పాలమూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు ఆమనగల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బిక్కుమాండ్ల యాదయ్య గుప్తా మృతి చెందారు. హైదరాబాద్ లోని ఆయన కుమారుడి వద్ద ఉన్న ఆయనకు…

గొల్ల, కుర్మలకు రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని రాస్తా ధర్నా 

కుల్కచర్ల, ప్రజాతంత్ర, అక్టోబర్09: గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని ధర్నా చేపట్టారు.డిపాసిట్ లేకుండా వెంటనే గొర్రెలు ఇవ్వాలనిఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.సోమవారంనాడు కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో గొల్ల కాపరులు ర్యాలీతో రోడ్డు ఎక్కారు. మండల వ్యాప్తంగా ఉన్న గొల్ల, కుర్మా లు ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరసన తెలిపారు. డీడీలు కట్టి నెలలు…

తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఉప్పల వెంకటేష్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంకటేష్ ను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా నియమించారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ నందు…

మేడిగడ్డలో ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 :  ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండాలో ముత్యాలమ్మ దేవతకు తాండ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ముత్యాలమ్మకు నూతన ఆలయం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నవధాన్యాలను పోసి.. నూతన గోపురాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబర్ సింగ్, లక్ష్మణ్ నాయక్, ఎల్ఐసి…