Category తెలంగాణ

బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  అన్నారు. మంగళవారం తాండూరు మండలం చేంగోల్ గ్రామానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ మల్లేశ్వరి శేకర్ గౌడ్, సీనియర్ నాయకులు వేణు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే…

నిధుల అవకతవకలపై లోకాయుక్త సీరియస్

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 7: సిద్దిపేట జిల్లా కొమురవేల్లి మండలం కిష్టంపేట గ్రామ పంచాయితీ లో నిధుల గోలమాల్ పై లోకాయుక్త  సీరియస్ అయ్యిందని సీసీఆర్ సంస్థ జిల్లా బాద్యులు గుండ్ల శివ చంద్రం, స్టేట్ మీడియా కో ఆర్డినటర్ సాజిద్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

తెలంగాణ తొలి ఉద్యమకారుడు లక్ష్మీనారాయణ ముదిరాజ్ కు నివాళులు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 7: హైదరాబాద్ మాజీ మేయర్, మహారాజ్ గంజి మాజీ శాసనసభ్యుడు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మిద్దె రవి ముదిరాజ్ అధ్యక్షతన లక్ష్మీనారాయణ ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సిద్దిపేట…

ఉప్పల్ ల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం

ఉప్పల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం * సీఎం కేసీఆర్ మాట జవ దాటను *మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు శిరసావహిస్తా: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 6: సీఎం కేసీఆర్ మాట జవదాటను…మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు  శిరసా వహిస్తా…ఈ మేరకు శక్తివంచన లేకుండా పని…

స్నేహితుని కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత : 1 లక్ష నగదు అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : ఆపద వస్తే దేవుడే దిక్కు అంటారు పెద్దలు.. కానీ ఎప్పుడో చిన్నప్పుడు పాఠశాలలో చదువుకొని తదనంతరం కూడా తోటి స్నేహితులకు చేయూత అందిస్తున్నారు. ఈ పూర్వపు విద్యార్థులు వివరాల్లోకి వెళితే 1991- 92 సంవత్సరంలో కడ్తాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో చదువుకున్న తోటి…

గిరిజన జాతికి గుర్తింపు తెచ్చి సి ఎం కే సి ఆర్

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 06: గిరిజన జాతికి గౌరవం తెచ్చి వారికి గుర్తింపు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ గిరిజన తాండాల అభివృద్ధి సంక్షేమానికి కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్. ను, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబతా ఇంద్రారెడ్డి ని మరోసారిగెలిపించాలని రాష్ట్రగిరిజన, స్త్రీశిమసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.సోమవారం…

త్రిపుర గవర్నర్ ను  సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాంపాల్ 

  ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 :  త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు  ఇంద్రసేనారెడ్డినీ ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం కల్వకుర్తి పర్యటనలో భాగంగా గవర్నర్ ను కలుసుకోవడం జరిగిందని తెలిపారు.  బిజెపి నాయకులతో కలిసి ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్  నేనావత్ రాంపాల్ నాయక్ ఆయనను పూలమాలలు శాలువాలతో  సత్కరించి…

ఉప్పల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 6:  సీఎం కేసీఆర్  మాట జవదాటను..మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు సిరసావహిస్తా… ఈ మేరకు శక్తివంచన లేకుండా పని చేసి ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని  ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్ లోని ఎమ్మేల్యే…

మహేశ్వరంలో కాంగ్రెస్ కు సునాయస విజయం

కందుకూరు,నవంబర్ 6: మహేశ్వరంలో కాంగ్రెస్ కు సునాయస విజయం లభిస్తుందని కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు దంతోజి నరసింహాచారి పేర్కొన్నారు.సోమవారం మండల పరిధిలోని లేమూరు గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్,బిజెపి పార్టీలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు.ప్రజలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతు…