Category తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించాలని సిఐటియూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.టిఫిన్ కు ప్రతి విద్యార్థి కి 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో సోమవారం ఏంఈఓకు మెమోరాండం ఇవ్వడం సమర్పించారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్…

బీజేపీ పాలనలో దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగింది

దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగింది మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను నిర్విరీయం చేసింది కర్ణాటకను పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాని దివాలా తీయించారు మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 6: యువతకు పెద్ద పీట వేసి, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో భారీ అవకాశాలు కల్పించిన ఘనత…

కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు

పాలన చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్‌ లో చేరారు నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ విఫలం ఒక్క గజ్వేల్‌లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర,…

సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి. ప్రభుత్వ విప్ గాంధీ

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర నవంబర్ 6:   ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు సోమవారం శేరిలింగంపల్లి నియోజక వర్గం హాఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగౌతం గౌడు  ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని గంగారాం హుడా కాలనీ సుభాష్ నగర్ శాంతినగర్ కాలనీలకి…

బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కడ్తాల మండలంలోని పలుతాండాలలో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారికి మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బిజెపి గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయి లాల్ నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి…

హైద‌రాబాద్‌లో లాయిడ్స్ టెక్నాల‌జీ సెంట‌ర్ ప్రారంభం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 06 : యూకేలోని అతిపెద్ద ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ గ్రూప్‌ల‌లో ఒక‌టైన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైద‌రాబాద్‌ న‌గ‌రంలోని నాలెడ్జ్ సిటీలో త‌మ లాయిడ్స్ టెక్నాల‌జీ సెంట‌ర్(ఎల్‌టీసీ) కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించినట్లు లాయిడ్స్ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కెమెనాడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాయిడ్స్…

హామీలు అమలు చేయడంలో భీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 6: బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు నియోజకవర్గం లోని పెద్దేముల్ మండల పరిధిలోని బండపల్లి, అడికిచర్ల, బాయిమీది తండా, రుద్రారం…

ప‌బ్లిక్ ఇష్యూకు వెళ్తున్న స‌న్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 06 : స‌న్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10.85 కోట్లు సమీకరించాలని యోచిస్తుందని స‌న్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ సబ్ స్క్రిప్షన్ నవంబర్ 7 న ప్రారంభం అవుతుందన్నారు. నేషనల్…

సబితారెడ్డి సమక్షంలో బిజెపి పార్టీకి చెందిన

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: కందుకూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు కాకి దశరథల ఆధ్వర్యంలో బిజెపి పార్టీకి చెందిన 50మంది  కార్యకర్తలు సోమవారం సబితారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు.…