Category తెలంగాణ

బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 06 : బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉటుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపి ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. అన్నీ పార్టీలు బిసిలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో…

కల్వకుర్తి ప్రజలే నా బలం  నా బలగం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కుల మతాల కతీతంగా ఒక్కసారి తనను కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కల్వకుర్తి నగర, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కల్వకుర్తి ప్రజలే నా బలం.. నా బలగమని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కల్వకుర్తి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా…

మహేశ్వరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: మహేశ్వరం గడ్డపై కాంగ్రెస్ జెండా ఈ ఎన్నికల్లో కూడ ఎగురవేస్తామని కందుకూరు మండలం ఐఎన్ టియుసి అధ్యక్షులు సురేందర్ దీమా వ్యక్తం చేశారు.సోమవారం  కటికపల్లిలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నాడు, నేడు ఎప్పటికైనా మహేశ్వరం గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారిందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ను…

వైశ్యుల వ్యాపారాభివృద్ధికి చిరునామా వీబీజీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 05: వైశ్యుల వ్యాపారాభివృద్ధికి వాసవి బిజినెస్ గ్రూపు(వీబీజీ) సంస్థ చిరునామాగా మారిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. వీబీజీ సంస్థ ఆధ్వర్యంలో వైశ్యుల కోసం ప్రత్యేకించి ఆదివారం ఉచిత బిజినెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిధులుగా బండారు సుబ్బారావు, గుండా ప్రకాష్, ఆర్ఎస్ పీ బద్రినాథ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో…

నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి,ప్రజాతంత్ర, నవంబర్ 5: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆర్ అండ్ బి, ఎన్నికల విభాగపు సిబ్బంది, తదితర…

మంత్రి గన్ మెన్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలి

•డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 05 : రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఎస్కార్ట్ గన్ మన్ ఫజల్ సూసైడ్ పైన విచారణ జరిపించాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్…

హస్తం గూటికి బీఆర్ఎస్ కార్యకర్తలు

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 5: వరుస చేరికలతో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది అందులో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని అంతారం గ్రామం నుంచి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం గూటికి చేరుకున్నారు ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ…

బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాల అభివృద్ధి

రాష్ట్రంలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 5: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం మేనని వికారాబాద్ జిల్లా తాండూరు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్…

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్అర్ మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం…