Category తెలంగాణ

అన్ని దానాల కన్నా అన్నదానం మహాదానం

*గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి గజ్వెల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి అన్నారు. గజ్వేల్ లో శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి కిషన్,శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆకలిగా…

అచ్చంపేట్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కేటాయించాలి

•కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి దుర్గేష్ విజ్ఞప్తి ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : తానతో పాటు తమ తాత, తండ్రి మూడు తరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి తమ జీవితాలను అంకితం చేసిన తన కుంటుంబానికి న్యాయం చేసేలా తనకు అచ్చంపేట్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి…

టీఎస్ డిఎఫ్ ప్యానల్ ను గెలిపిస్తే ఆరోగ్య తెలంగాణ కోసం కృషి

•తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం కో-కన్వీనర్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : తెలంగాణ రాష్ట్ర మెడికల్ కి జరుగుతున్న ఎన్నికల్లో ‘తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం(టీఎస్ డిఎఫ్)’ ప్యానల్ ను గెలిపిస్తే వైద్య గంగంలో పెను మార్పులు తీసుకువచ్చి ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామని టీఎస్ డిఎఫ్ కో-కన్వీనర్…

అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యం

•మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే మాలమహానాడు లక్ష్యమని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ,…

ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలి

శరత్సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్ 12: అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచు కోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి కలెక్టర్ శరత్    ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన…

పోలీసుల తనిఖీలలో భారీగా నగదు పట్టివేత

తాండూరు ప్రజాతంత్ర అక్టోబర్ 12 : వికారాబాద్ జిల్లా తాండూర పట్టణంలో  పోలీసులు చేపట్టిన తనిఖీలలో భారీగా నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పక్కగా ఎన్నికల కోడ్ ను అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా  గురువారం పట్టణ పోలీసులు  పట్టణంలోని వినాయక చౌక్ లో…

గుండెల నిండా గులాబీ జెండాతో ఘనమైన విజయం సాధిద్దాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: దశబ్దాల ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది మనమే, మళ్ళీ గెలిచేది మనమే మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ కావడం ఖాయమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్…

కొండాపూర్ శ్రీనిధి గ్లోబల్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ దసరా వేడుకలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ. దసరా వేడుకలను శేరిలింగంపల్లి నియోజక వర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనిధి  గ్లోబల్ పాఠశాలలో గురువారం  నిర్వహించారు.విద్యార్థినీ,విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలతో ఉత్సహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు ,ఉపాధ్యాయులు ఆడిపాడారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ దసరా వేడుకలను తమ శ్రీనిధి  గ్లోబల్…

కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ఓ మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించి రేప్ చేసిన కేసులో నింధితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత కుంబం శివకుమార్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బంజారా మహిళా సంఘం అధ్యక్షురాలు ఇందుబాయి, ప్రతినిధులు దేవి, కె.చిట్టి, జే.సోనీ చిట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు…