Category తెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 7: బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా వసతి కల్పించడం జరుగుతుందని, దీంతో దాదాపు 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం…

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీం భరత్ కే బీఫామ్ అందింది

ప్రజాతంత్ర చేవెళ్ళ డివిజన్ నవంబర్ 07: చేవెళ్ల బీఫామ్ ఎవరికి ఇస్తారొనన్న ఉత్కంఠకు తెరపడింది.చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ కు కాంగ్రెస్ బీఫామ్ రాదని గత రెండు రోజులుగా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లలో తెగ ప్రచారం అయిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు ఏఐసిసి తెలంగాణ…

ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గం..బషీరాబాద్ మండలం..రెడ్డి ఘనపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ మహారాజ్ మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీనే అసలు చిరునామా అన్నారు.…

మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 :  కడ్తాల మండలంలోని మక్త మధారము గ్రామంలో మృతి చెందిన ఆమంచ లింగం అంబానీ కుటుంబాన్ని జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి రూ. 5వేలు అందజేశారు. అదేవిధంగా సిరిగిరి రవిందర్  కుటుంబలను పరమర్శించి రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు, లింగం రైతుబీమా ఎందుకు ఆలస్యం అయిందో వ్యవసాయ…

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వడ్డెర సంఘంనాయకులు కార్యకర్తలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 7: శేరిలింగంపల్లి నియోజక వర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ కి చెందిన వడ్డెర సంఘం  నాయకులు, కార్యకర్తలు   యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మంగళవారం ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ ఆధ్వర్యంలో  కార్పొరేటర్  దొడ్ల వెంకటేష్ గౌడ్ …

అందెల శ్రీరాములు సమక్షంలో పలువురు బి జె పి లో చేరిక

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 07:ప్రదాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకుఆకర్షితులై బి జె పి పార్టీలో  చేరారు.మహేశ్వరం బి జె పి ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో ఎన్ డి తండా పంచాయతీ పరిదిలో  డి జి తండా కు చెందిన పలువురు  బి జె పి పార్టీలో…

మైసిగండిలో బిజెపి కార్యాలయం ప్రారంభం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని బిజెపి సీనియర్ నాయకులు సభావత్ దుద్య నాయక్, సభావట్ రాందాస్ నాయక్, కేతావత్ రెడ్యా నాయక్ లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, మోహన్ రెడ్డి, శంకర్ నాయక్, మాన్య నాయక్, సాయిలాల్ నాయక్, చందన్…

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరిందనేది వివరించడమే కాకుండా ప్రతిపక్షాల ఆరోపణలు, విష ప్రచారాలు, విమర్శలను తిప్పికొట్టాలని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా ముందుకు సాగాలని ఎల్బీనగర్…

మధన్నే మా ఎమ్మెల్యే అని అంటున్న ప్రజలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ చేపట్టిన పాదయాత్ర ముచ్చటగా మూడో రోజుకు చేరుకుంది. అచ్చట, ఇచ్చట, ఎచ్చటైనా ఒకటే ముచ్చట. మధన్నే మా ఎమ్మెల్యే అని ప్రజలు అంటున్నారు. మంగళవారం మధు యాష్కి గౌడ్ పాదయాత్ర ప్రారంభంలో అమరుడైన శ్రీకాంత్ చారి, ప్రొఫెసర్ జయశంకర్,…