Category తెలంగాణ

సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ ఆవిర్భావం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త రాజకీయ సంస్కృతిని నెలకొల్పేందుకు సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ కృషి చేస్తుందని ఎస్.పి.ఐ తెలంగాణ రాష్ట్ర నూతన వ్యవస్థాపక అధ్యక్షులు బోద్రామోని పురుషోత్తం వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు అందించడమే ఎస్.పి.ఐ లక్ష్యం అని…

యువత చూపు బీఆర్ఎస్ వైపు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తెలంగాణలో యువత బిఆర్ఎస్ వైపే చూస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు  మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల కి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు, యువకులు  బీఆర్ఎస్ పార్టీ నాయకులు …

YSRTP షాద్నగర్ నియోజకవర్గ ఎమెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న శీలం శ్రీను

 ప్రజా తంత్ర అక్టోబర్ 17:   షాద్ నగర్  నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్ పాండ్ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలు పిట్టా రాంరెడ్డి, ముస్తఫా, లింగారెడ్డి ధరఖాస్తు అందజేసిన వైఎస్ఆర్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శీలం శ్రీను. ఈ సందర్బంగా శీలం శ్రీను మాట్లాడుతూ దాదాపు…

తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశావని ఇప్పుడి నవరత్నాలు

రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నవరత్నాలు గుర్తు రాలేదా మా ప్రజా మేనిఫెస్టోకు వణికిపోయి కొత్త నాటకం షురూ నీ నవరత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నువ్వు ఎంత మభ్యపెట్టిన నిన్ను ఇంటికి పరిమితం చేస్తారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ధ్వజమెత్తిన నీలం మధు ముదిరాజ్ పాదయాత్రకు అద్భుత స్పందన ప్రజలంతా కన్న…

దీవి శరన్నవరాత్రి ఉత్సవాలకు చేయూత

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ రూ. 35 వేల అందజేశారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తుల్జా భవాని మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున ఆలయ కమిటీ సభ్యులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ మంగళవారం…

ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పార్టీ శ్రేణులు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 17: సిద్దిపేట నాగదేవత దేవాలయం శివారులో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు మంగళవారం చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు,ప్రజలు వేలాదిగా తరలి వెళ్లారు.తెలంగాణ అభివృద్ధి ప్రదాత సిద్దిపేట ముద్దు బిడ్డ సిఎం కేసీఆర్ అంటూ.. మళ్లీ కారే కావాలి సారే రావాలి…

వికారాబాద్ జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా కేతావత్ శ్రీనివాస్ 

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శిగా కేతావత్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు విజయ రాజు శ్రీనివాస్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్, బిజెపి నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 17 :   ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సమక్షంలో బిజెపి, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి  స్వగృహంలో మాడ్గుల…

హుస్నాబాద్ లో పర్యటించిన జిల్లా ఎన్నికల అధికారి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. ముందుగా హుస్నాబాద్ సమీకృత కార్యలయాల సముదాయం ఇటీవలే ప్రారంభం అయ్యింది కావున ఆర్డీఓ బెన్ షాలం, తహసీల్దార్ రవిందర్ రెడ్డి కలెక్టర్ కు…