Category తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ నామినేషన్ దాఖలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 09 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారని, తనను గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా తోడుంటానని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం…

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేస్తే.. కరెంట్ కష్టాలు తప్పవు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే, తెలంగాణ అందకారం కావడం ఖాయమని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న బి అర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లు వేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్…

ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ బిఅర్ఎస్ మాత్రమే

  *మహేశ్వరం బిఅర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించినట్లు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.…

స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌..

అందువల్లే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి..9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తాం మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధుకు పరిమితి విధింపుపై పరిశీలన విద్యుత్‌ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌ వల్లే…

దొరల తెలంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా ప్రజలే తేల్చుకోవాలి

బీసీ సీఎం అంటన్న బీజేపీ ముందు గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలి ‘ధరణి’ స్థానంలో ఎవరికీ నష్టం జరుగకుండా మరింత మంచి పోర్టల్‌ కాంగ్రెస్‌ ‌వొస్తే కరెంట్‌ ఉం‌డదని దుష్ప్రచారం డిసెంబర్‌ ‌తొమ్మిదిన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, ‌రాజేంద్ర నగర్‌ ‌నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర నెట్‌వర్క్,…

కరెంట్‌ ‌కావాలా..? కాంగ్రెస్‌ ‌కావాలా ఆలోచించాలి

సంగారెడ్డి కి మెట్రో రావాలన్న, ఐటీ హబ్‌ ‌కావాలన్న అది కేసీఆర్‌ ‌కే సాధ్యం •ఏసీ బస్సులు పెడతాం…కరెంట్‌ ‌తీగలు పట్టుకును చూడండి..రేవంత్‌, ‌జగ్గారెడ్డిలకు మంత్రి కేటిఆర్‌ ‌సవాల్‌..•సంగారెడ్డి లో కేటిఆర్‌ ‌రోడ్‌ ‌షో సక్సెస్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవసంబర్‌ 8: ‘‘‌కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌వచ్చింది.కరెంట్‌ ‌పీకింది. కర్ణాటకలో కరెంట్‌ ఇవ్వకపోతే రైతులు మోసళ్ళు తీసుకువచ్చి…

డికేలొచ్చినా…పికేలొచ్చినా మా ఏకే 47.. కేసీఆర్‌ను ఏం చేయలేరు

గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చింది కేసీఆరే కాంగ్రెస్‌కు షర్మిల, బిజెపికి పవన్‌ ‌కల్యాణ్‌ ‌మద్దతు నేడు గజ్వేల్‌, ‌కామారెడ్డిలలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న సీఎం గజ్వేల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి డికేలొచ్చినా(కర్నాటక కాంగ్రెస్‌ ‌డిప్యూటీ సిఎం డికె.శివకుమార్‌), ‌పికేలొచ్చినా(జన…

తుమ్మల ఇంట్లో ఎన్నికల కమిషన్‌ ‌తనిఖీలు

కక్ష రాజకీయాలకు ఖమ్మం వేదికైంది… మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు శ్రీసిటిలోని ఆయన నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్‌ ‌స్కాడ్‌ ‌శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో అన్ని బీరువాలను, బ్యాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి సోదాలు నిర్వహించారు.…

కాంగ్రెస్‌ ‌గెలిస్తే రైతు బంధుకు రామ్‌..‌రామ్‌..

‌ధరణిని వద్దన్నోళ్లనే బంగాళాఖాత•ంలో విసరేయాలి అమ్మపేరు…బొమ్మ పేరు చెప్పి దళితులను మోసం సింగరేణిని ముంచింది..తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెసే చెన్నూరులో చెల్లని వారు బెల్లంపల్లిలో చెల్లుతారా బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాదసభలో కాంగ్రెస్‌పై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ బెల్లంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నడని ఆ పార్టీ నేతలే లొల్లిపెడుతున్నరని, గాంధీభవన్‌…