Category తెలంగాణ

పల్లెవాసుల సాహిత్యంగా జానపదం స్థిరపడింది

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ఏ భాషలో అయినా మొట్ట మొదట జానపద సాహిత్యమే పుడుతుందని, జానపదం ఇది పల్లెవాసుల సాహిత్యంగా స్థిరపడిందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్పందన ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ…

కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 21 : 60 ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసేది ఏమిలేదని బీఆర్‌ఎస్ చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు.మంగళవారం చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి, ధర్మసాగర్‌,ఖానాపూర్‌, దేవరంపల్లి,రేఘడిగణాపూర్‌,నాంచేరు,ఇంద్రారెడ్డినగర్‌, కిష్టాపూర్‌,ఇబ్రహీంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ…

నీలం మధు ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికిన    క్యాసారం గ్రామ ప్రజలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికిన క్యాసారం గ్రామ ప్రజలు,పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా క్యాసారం గ్రామం కి వచ్చిన సందర్భంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం…

రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే లక్ష్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : దేశానికి వెన్నెముక రైతు, ప్రజా జీవన ఆధారం రైతు అని తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ(పి.జె.ఆర్.పి) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చుండి శోభన్ బాబు అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు సంక్షేమమే లక్ష్యంగా పి.జె.ఆర్.పి పనిచేస్తుందని, పి.జె.ఆర్.పి అభ్యర్థిగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి తాను బరిలో నిలుస్తున్నట్లు…

నీలం మధుకు బ్రహ్మరథం పట్టిన పాశ మైలారం గ్రామ ప్రజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి బ్రహ్మ రథం పట్టిన పాశ మైలారం గ్రామ ప్రజలు పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి  పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా పాశ మైలారం గ్రామంలో గ్రామ ప్రజలతో పాటు పలు దేవాలయాలు దర్శించుకొని…

ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 21:  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.  మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్…

విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్ చెరు 

అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలే ప్రతి ఒక్కరి రక్షణ, అభివృద్ధి మా లక్ష్యం ప్రతి ప్రభుత్వ పథకంలోనూ సమ ప్రాధాన్యత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: మినీ ఇండియా గా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలేనని, ప్రతి ఒక్కరి…

అభివృద్ధి, సంక్షేమానికీ మ‌ద్ద‌తుగా నిల‌వండి  బీఆరెస్ అభ్యర్థి కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 :  కేసీఆర్ సార‌ధ్యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కొన‌సాగిస్తున్న బిఆర్ఎస్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 125 గాజుల రామారం డివిజన్ వీనస్ ఎన్క్లేవ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సదాశివరెడ్డి వారి మిత్రబృందం…

ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్న  మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : కూకట్పల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఫతేనగర్ లోని పండాల సతీష్ గౌడ్ తో కలిసి ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పాదయాత్రలో మహిళలు…