Category తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి లో కూరుకుపోయింది 

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20:   రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి లో కూరుకుపోయిందని, తెలంగాణ లో బిజేపి ప్రభుత్వం రావాల్సిన అవసరం వుందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు.బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అమలు కానీ హామీలు నమ్మి ఓటేయ్యొద్దనీ  కేంద్ర నిధులు తెచ్చి నేనే ఉప్పల్ అభివృద్ధి…

30 సంవత్సరాల జరగని అభివృద్ధిని రెండు సంవత్సరాలు చేశా

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 20: గత 30 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి రెండు సంవత్సరాలలో చేసి చూపించానని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం ఆశీర్వాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోమవారం తాండూరు మండలం నారాయణపూర్, వీర్ శెట్ పల్లి, గోనూర్,…

మోసం కెసిఆర్ నైజం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 20 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అధికారమిస్తే బడుగు బలహీన వర్గాల కు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని కల్వకుర్తి లో ఆచారినీ గెలిపించండి… రాష్ట్రవ్యాప్తంగా కల్వకుర్తి లాంటి సంకేతాలు అందాలని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కల్వకుర్తి నియోజకవర్గం లోని…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 20: తెలంగాణ   రాష్టంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రజలంతా కాంగ్రెస్‌ కోసం ఎదురుచూస్తున్నారని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో   కాంగ్రెస్‌ పార్టీ  నాయకులు ఆదివారం   ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీ లను ప్రజలకు…

నేను లోకల్ గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థి తుంకుంట నర్సారెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 20 : జగదేవపూర్ మండల పరిధిలో ని తిమ్మాపూర్, అనంతసాగర్, బస్వాపూర్, వట్టిపల్లి, మాదాపూర్ పలుగుగడ్డ, మునిగడప గ్రామల్లో గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థి తుంకుంట నర్సారెడ్డి ఇంటింటి ప్రచారం లో భాగంగా గ్రామలు తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లను గడప గడపకు వివరిస్తూన్నామని అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ…

కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆగం కావొద్దు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 20: కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాయమాటలు నమ్మి ఆగం కావద్దని తాండూరు అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డిని గెలిపించాలంటూ ఆయన సతీమణి ఆర్తి రెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి మున్సిపల్…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి ఉంటుంది

 షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 20 : షాద్ నగర్ నియోజకవర్గం లోని కేశంపేట్ మండలంలోని సంఘం గ్రామంలో ఎన్నికల ప్రచారం.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని, షాద్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి  శంకర్ భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్…

పటాన్ చెరు పట్టణం లో కాట రోడ్ షో

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 20: ప్రచారంలో భాగంగా  పటాన్ చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీ బసవేశ్వర విగ్రహం నుండి రోడ్ షో గా బయలుదేరి శాంతినగర్, ఎం జి రోడ్ మీదుగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి, తమ అమూల్యమైన ఓటును చేతి…

పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి స్వల్పంగా గుండెపోటు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 20: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు. నందిగామ సభలో ప్రసంగం తర్వాత కొంత అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా తన వాహనంలో కూర్చోవడానికి వెళ్లినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు. కార్యకర్తలు హుటాహుటిన…