Category తెలంగాణ

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించండి  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 21:   బిఆర్ఎస్, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసే పార్టీలకు ఓటు వేస్తే ప్రగతి శూన్యం అవుతుందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ డివిజన్ లో ఓల్డ్  రామంతపూర్, భరత్…

నీలం మధుకు హెచ్.సీ.యూ విద్యార్థి సంఘాల నేతల మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బిసిలను రాజకీయ పార్టీలు మోసం చేశాయని, బిసిలను మోసం చేసిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బిసి, బహుజన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పటాన్ చెరువులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న…

బొల్లారంలో కదిలి వచ్చిన గులాబీ దండు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21:  అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన బొల్లారం మున్సిపాలిటీని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ…

సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే శ్రీ రామ రక్ష

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21: సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే శ్రీ రామ రక్ష, సంక్షేమ పథకాలు కేసీఆర్ ను హ్యాట్రిక్సీఎం చేస్తాయని గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల,  ఉపేందర్ రెడ్డి అన్నారు. జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో ఏఎంసీ గజ్వెల్ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొన్నే…

26న దుబ్బాకకు సీఎం కేసీఆర్‌

దుబ్బాకలో  బిఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది: మంత్రి తన్నీరు హరీష్‌ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో  ఈనెల 26న బి ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో  స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌ రావు చేశారు.…

కేసీఆర్‌ జైత్రయాత్ర ఆగదు.. ఇక ఆగడే ..!

తెలంగాణలోని అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ గెలుపు, ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్‌ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. ఇంకా…

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌

బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ.వేల కోట్ల నిధులు తెచ్చి, జల్‌ పల్లిని అభివృద్ధి చేశా… చేసిన అభివృద్ధిని చూసి వోటు వేయండి పహాడి షరీఫ్‌ రోడ్డు షోలో సబితా ఇంద్రారెడ్డికి ప్రజల బ్రహ్మరథం మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్‌ 20: జల్‌ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ…

చేవెళ్ల ఎమ్మెల్యేగా భీం భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం!!

– సోలిపేట కురుమ సంఘం అధ్యక్షులు యాదయ్య ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 20 : వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చేవేళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలం చిన్నసోలిపేట గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు కురుమ యాదయ్య అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…రాబోయే ఎన్నికలలో…

వజ్రేష్ యాదవ్ కు మద్దతుగా జూపల్లి శోభారాణి కృష్ణారావు విస్తృత ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  20 : తోటకూర వజ్రేష్ యాదవ్   గెలుపు  తధ్యమని  దమ్మాయిగూడ   మున్సిపల్  కాంగ్రెస్ పార్టీ  మహిళా అధ్యక్షురాలు  జూపల్లి శోభారాణి  కృష్ణారావు  అన్నారు.  సోమవారం ఆమె  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని దమ్మాయిగూడలో  విస్తృతంగా   ప్రచారం నిర్వహించారు.  చేతి  గుర్తుకు ఓటు వేసి…